Tag Prajatantra Articles

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఆధిక్యం

Karimnagar Graduate MLC Elections

 Karimnagar Graduate MLC Elections : కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు పది రౌండ్లు కౌంటింగ్ పూర్తికాగా బిజెపి అభ్యర్థి అంజిరెడ్డికి 70,740 వోట్లు వొచ్చాయి. 1.అంజిరెడ్డి – 6869 (10 రౌండ్లు కలిపి (70740) 2.నరేందర్…

నేటి ఇంటర్‌ పరీక్షలకు అంతా సిద్ధం

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన బోర్డు ˜మొత్తం 1,532 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ˜సిసి కెమరాలతో కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షణ ˜నిమిషం నిబంధన ఎత్తివేత..5 నిముషాల వరకు అనుమతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు పది లక్షల మంది…

ప్రభుత్వ భూముల విక్రయానికి పన్నాగం

నాడు భూములు అమ్మొద్దంటూ రేవంత్‌ రెడ్డి సుద్దులు.. నేడు అమ్మకానికి ప్రభుత్వం టెండర్లు: మాజీ మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4: భూముల అమ్మకంపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు రేవంత్‌ క్షమాపణలు చేప్పాలని మాజీ మంత్రి హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. ప్రతీ అంశంలో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి…

బీజేపీని నమ్మితే అమ్మేస్తారు..

ఆదిలాబాద్‌లోని సీసీసీ విక్రయానికి కుట్ర మీకు కార్మికుల ఆర్థనాదాలు విపిపించవా? మాజీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 4 : బీజేపీని నమ్ముకుంటే చివరకు నడి రోడ్డుపై అమ్మేస్తారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం…

మాకు న్యాయం చేయండి..

మామునూరు భూ నిర్వాసితుల ఆందోళన భారీగా తరలివచ్చిన రైతులు.. తీవ్ర ఉద్రిక్తత భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ ‌వరంగల్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు మంగళవారం ఉదయం నిరసనకు దిగారు. నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని డిమాండ్‌ ‌చేశారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళనకు దిగారు…

పర్యాటక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం

˜టూరిజం వనరులను వినియోగంలోకి తీసుకురావాలి ˜ప్రభుత్వానికి ఆదాయం రాని ప్రాజెక్టులపై సమీక్షించండి ˜ప్రీ బడ్జెట్‌ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, మార్చి 4 : రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధిపై ప్రజా ప్రభు త్వం అత్యంత ప్రాధాన్య మిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క…

మా బకాయిలు చెల్లించండి..

రూ. 1,891 కోట్లు రావాల్సి ఉంది.. •సీఎంఆర్‌ ‌డెలివరీ సమయం పొడిగించండి… •కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ‌వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 4  : భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 ఖరీఫ్‌ ‌కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను…

ఉపాధ్యాయుల వోటును నోటుతో కొనడమా..?

ప్రమాదంలో చైతన్యవంతమైన వోటు…! రాజ్యాంగ తొలి ముసా యిదాలో శాసన మం డలి గురించి ప్రస్తా వించడం జరి గింది. బి.ఎన్‌.‌రావు తొలి రచన చేసి అంబేడ్కర్‌ ‌సారథ్యంలోని ముసా యిదా కమిటీ తుది రూపం ఇచ్చిన రాజ్యాంగ ముసాయిదాలోనూ శాసన మండలి ప్రస్తావన ఉంది. అయితే ముసాయిదాలో అధ్యాపకులకు, మేధావి వర్గానికి పెద్దపీట వేయలేదు.…

‌ప్రపంచాన్ని కలవరపెడుతున్న యుద్ధాలు

పపంచ దేశాలకు పాఠాలు  నేర్పిన ఉక్రెయిన్‌ ‌సమరం అహంకారపూరితంగా అగ్రరాజ్యాల దాడులు ఐక్యరాజ్య సమితి నిర్ణయాత్మక పాత్ర పోషించాలి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా ఈ మూడేళ్లలో  తీవ్ర ప్రభావం చూపింది. అనేక దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ప్రభావితమయ్యాయి. రష్యా అధినేత పుతిన్‌ అహంకారం, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మూర?త్వం కారణంగా…