Tag Prajatantra Articles

ఓడిపోయి, మద్దెల ఓడు అంటారా?

ఇటాలియన్‌ కమ్యూనిస్టు నాయకుడు గ్రాంసీ ప్రకారం, రాజ్యసంస్థలు తమ వివిధ విభాగాల ద్వారా సాంస్కృతిక, భావజాల ఆధిపత్యాలను అమలు చేస్తాయి. ప్రజల ఆలోచనలను తీర్చిదిద్దుతాయి. అట్లాగే, పౌరసమాజం కూడా ఆధిపత్యాల స్థాపనకు సాధనమే. రాజ్యంలో భాగం కాని సంస్థలు, వ్యక్తులు పౌరసమాజం వేదికగానే, ప్రయోజనాల ఘర్షణలో పాల్గొంటాయి. ప్రజల ఆలోచనలను భిన్నంగా రూపొందించే ప్రయత్నం చేస్తాయి.…

39 సార్లు దిల్లీకి వెళ్లినా ప్రయోజనమేంటి?

ఇప్పటి వరకు ఒక్క రూపాయి తేలేదు రేవంత్‌ ‌దిల్లీ పర్యటనలపై కేటీఆర్‌ ‌విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పదేపదే దిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్‌ ‌రెడ్డి మొత్తం 39 సార్లు దిల్లీకి వెళ్లినప్పటికీ,…

జగదీశ్‌ ‌రెడ్డి ముమ్మాటికి శిక్షార్హుడే..

Hyderabad Floods

చట్టసభలంటే విలువ లేని బిఆర్‌ఎస్‌ ‌స్పీకర్‌నే నిందించి…నిరసనలు చేయడమా బిఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం : చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి అయితే, సభ మొత్తానికి అధిపతి స్పీకర్‌ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. అటువంటి స్పీకర్‌ ‌ని పట్టుకొని సభ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే గాకుండా…

రాములోరు పెళ్లికొడుకాయనే..

స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం స్వామివారి కల్యాణానికి తలంబ్రాలు తయారు వేడుకలను తలకించి పులకరించిన భక్తులు.. భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్ధానం ఆధ్వర్యంలో శుక్రవారం హోలీ పౌర్ణమి సందర్భంగా సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. ఇందుకోసం ముందుగా 13న అంకురార్పణ నిర్వహించారు. ఏప్రిల్‌ 6న ఆదివారం…

గ్రూపు-3 సర్వీస్‌ ‌పోస్టుల ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్‌3 ‌సర్వీసు పోస్టుల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ ‌బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్‌ ‌చేసుకోవచ్చు. మొత్తం 1365 గ్రూప్‌ 3 ‌పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాల్లో గతేడాది నవంబర్‌ 17,…

కేసీఆర్‌, ‌కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు

మొదటి నుంచీ దళితులంటే బిఆర్‌ఎస్‌కు చిన్నచూపే…. ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్‌ మలి దశ తెలంగాణ ఉద్యమం నుండి కూడా బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి, నాయకులకు దళితులు అంటే చిన్న చూపే అని కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ మండిపడ్డారు. ఆమె శుక్రవారం సోషల్‌ ‌మీడియాలో ఓ పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి…

నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యలు

ఆటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబో వినియోగం ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ శుక్రవారం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్‌ వద్ద సహాయక…

జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

TUWJ

వైద్య ఖర్చులు తాళలేక అప్పులపాలవుతున్నారు.. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.. డిప్యూటీ సిఎంతో టీయూడబ్ల్యూజే ప్రతినిధులు సానుకూలంగా స్పందించిన భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలు కాకపోవడంతో అప్పులు చేసి చికిత్స పొందే పరిస్థితి నెలకొందని, కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందే…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు

స్పీకర్ గడ్డం ప్రసాద్ సభాపతిగా మీకు కనిపించడం లేదా? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీచ్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై  ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై…