Tag Prajatantra Articles

జిష్ణుదేవ్‌తో సిఎం రేవంత్‌ భేటీ

రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియామకం కావడంపై అభినందనలు రేపు నూతన గవర్నర్‌ ప్రమాణ స్వీకారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన  జిష్ణుదేవ్‌ వర్మను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు…

దిల్లీలో అక్రమ కట్టడాలపై బుల్‌డోజర్లు

ముగ్గురు విద్యార్థుల దుర్మరణంతో చర్యలు న్యూదిల్లీ,జూలై 29: కాలువలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలపై దిల్లీ ప్రభుత్వం బుల్డోజర్‌ ‌చర్యలు చేపట్టింది. దేశ రాజధానిలోని రావూస్‌ ఐఏఎస్‌ ‌స్టడీ సెంటర్‌లో వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో డ్రైనేజీలను, కాలువలను ఆక్రమిస్తూ, వాటికి అడ్డంగా నిర్మించిన కట్టడా లను,…

దిల్లీ కోచింగ్‌ ‌సెటంర్‌ ‌ఘటనపై రాజ్యసభలో ఛైర్మన్‌ ‌ధన్‌ఖడ్‌ ఆవేదన

అన్నిపక్షాలతో చర్చిస్తామని వెల్లడి న్యూదిల్లీ,జూలై 29:   దిల్లీలోని ఓ ఐఏఎస్‌ ‌కోచింగ్‌ ‌సెంటర్‌లో శనివారం జరిగిన దుర్ఘటనపై రాజ్యసభలో స్వల్ప సమయం చర్చకు వచ్చింది. సభ ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌మాట్లాడుతూ కోచింగ్‌ ‌సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఎప్పుడు న్యూస్‌ ‌పేపర్‌ ‌చదువుదామని తెరిచినా రెండు పేజీలు…

వరదనీటి ప్రమాదం ఫోటోలు వైరల్‌

న్యూదిల్లీ,జూలై 29: సెంట్రల్‌ ‌దిల్లీలోని ఓల్డ్ ‌రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్‌ ‌స్టడీ సెంటర్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ప్రమాదానికి ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. వీడియోలో వరద నీరు బేస్‌మెంట్‌లోకి ప్రవేశించడంతో లోపల ఉన్న విద్యార్థులు నీటిలో నుంచి మెట్ల దుగా బయటకు…

దిల్లీ ఐఎఎస్‌ ‌కోచింగ్‌ ‌సెంటర్‌ ‌ప్రమాదంపై

‘సుప్రీమ్‌’‌లో విద్యార్థుల పిటిషన్‌ ‌ఘటనపై రాహుల్‌, ‌కిషన్‌ ‌రెడ్డి, సిఎం రేవంత్‌ ‌రెడ్డి తీవ్ర సంతాపం న్యూ దిల్లీ, జూలై 29 : దిల్లీ రాజేంద్రనగర్‌ ‌యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసుపై యూపీఎస్సీ అభ్యర్థి అవినాశ్‌ ‌దూబే సుప్రీమ్‌ ‌కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ప్రాథమిక హక్కులను కాపాడాలని అభ్యర్థిస్తూ సీజేఐకి దరఖాస్తు చేశారు. మున్సిపాలిటీ…

ఆగస్ట్ 3 నుంచి సీఎం రేవంత్ అమెరికా పర్యటన

న్యూజెర్సీలో సభ ఏర్పాట్లపై సమీక్ష ప్ర‌జాతంత్ర‌, జూలై 29 : తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటన (Revanth New Jersey Tour)లో భాగంగా ఆగ‌స్ట్‌ 4వ తేదీన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.…

అంకెల గారడీతో మళ్లీ మళ్లీ మోసం!

ఆదాయం పెరిగినా అభివృద్ధి శూన్యం   కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల తీరుపై సర్వత్రా విమర్శలు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల 14.5 శాతం మేర ఉండగా, వ్యయంలో పెరుగుదల 5.94 శాతం మాత్రమే!  పెరిగిన ఆదాయాన్ని ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఉపయోగిస్తే  యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, ఈ బడ్జెట్లో ఆ మొత్తాన్ని…

సామాజిక న్యాయానికి పాతరవేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

బడ్జెట్‌లలో దళిత, గిరిజనులకు అన్యాయం కాంగ్రె,స్‌ బిజెపిల భావజాలం వేరైనప్పటికి,సామాజిక న్యాయాన్ని పాతర వేయడంలో ఒక్కటిగానే వున్నాయి. కేంద్ర,రాష్ట్ర బడ్జెట్‌ లలో దళిత,గిరిజనులకు కేటాయించిన నిధులే నిదర్శనం.  దేశంలో 20 శాతం వున్న దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించలేదు. కోతల నిధులతో సంపూర్ణ సామాజిక న్యాయం సాధిస్తామని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల…

అవినీతికి పరాకాష్ట..

పదేళ్లలతో దోపిడీ చేయని రంగం లేదు గొర్రెల స్కీమ్‌, కేసీఆర్‌ కిట్లు, బతుకమ్మ చీరలు…అనీ స్కామ్‌లే గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి ఇంకా అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించలేరు అసెంబ్లీలో హరీష్‌ రావు వ్యాఖ్యలపై సిఎం రేవంత్‌ ఘాటుగా సమాధానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 27 : పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ అన్ని…

You cannot copy content of this page