Tag pm modi

65 ‌లక్షల మందికి ఆస్తి హక్కు కార్డులు

వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా పంపిణీ ఆస్తి హక్కులతో భరోసా వొస్తుందన్న ప్రధాని మోదీ న్యూదిల్లీ,  ప్ర‌జాతంత్ర‌, జనవరి 18: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సుమారు 65 లక్షల ఆస్తి హక్కు కార్డులు పంపిణీ చేశారు. అవి ఆర్థిక కార్యకలాపాలను పెంపొందిస్తాయని, దారిద్య నిర్మూలనకు దోహదం చేస్తాయని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ వీడియో…

చిన్న పత్రికల మీద మోదీ గొడ్డలివేటు

Modi's attack on small newspapers

ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల నుంచీ, జిల్లా కేంద్రాల నుంచీ, చిన్న పట్టణాల నుంచీ వెలువడుతున్న వేలాది చిన్న పత్రికల మీద, ఇటీవల ఉనికిలోకి వచ్చిన సామాజిక మాధ్యమాల మీద దృష్టి సారించాలనుకున్నారు. చిన్న పత్రికల రిజిస్ట్రేషన్‌ ‌నిబంధనలను కఠినతరం చేశారు. అసలు కొత్తగా ఒక పత్రిక పెట్టాలనుకుంటే అసాధ్యమయ్యే పరిస్తితి కల్పించారు. ఇప్పటికే ఉన్న…

ప్రధాని మోదీని హత్య చేస్తామని బెదిరింపులు

అప్రమత్తమైన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం న్యూదిల్లీ, డిసెంబర్‌7 : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తామని ఒక బెదిరింపు సందేశం వాట్సాప్‌ ద్వారా ముంబై పోలీసులకు శనివారం అందింది. ట్రాఫిక్‌ పోలీస్‌ హెల్ప్‌ లైన్‌ కు పంపిన ఆ మెసేజ్‌ లో మోదీని లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఐఎస్‌ ఐ ఏజెంట్లు బాంబు పేలుళ్లకు కుట్ర…

కాశ్మీర్ పై కుట్ర‌ చేసే ప్ర‌తీ శ‌క్తినీ ఓడిస్తాం..

ఆర్టికల్‌ 370 ‌రద్దుతోనే అభివృద్ధి యువత చేతిలో రాళ్లు పోయి పెన్నులు వ‌చ్చాయి.. కాశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్ డెస్క్‌ సెప్టెంబర్ 19:‌ జమ్మూకశ్మీర్‌పై కుట్రలు చేసే ప్రతీ శక్తినీ ఓడించి తీరతామ‌ని, ఆర్టికల్‌ 370 ‌రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఇప్పుడు…

రాహుల్‌ పాపులారిటీని చూసి ఓర్వలేని బీజేపీ!

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం విపక్ష నేతగా రాహుల్‌కి ఉండదా?  దేశాన్ని రక్షించుకోవాలని మాట్లాడడం కూడా తప్పేనా?  రాహుల్‌ని దూషించే పద్ధతికి బీజేపీ స్వస్తి చెప్పాలి రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ఎక్కడికెళ్లినా రాజకీయాలే చేస్తారు. రాజకీయాలు మాట్లాడుతారు. అమలాపురం నుంచి అలస్కా వరకు ప్రతి రాజకీయ నాయకుడు వోట్ల రాజకీయం దృష్టిలో పెట్టుకుని…

హ్యాట్రిక్‌ ‌విక్టరీతో ఆశీర్వదించండి

కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూదిల్లీ సెప్టెంబర్‌ 14: ‌కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రజాసేవ చేసేందుకు తనను ఆశీర్వదించిన ప్రజలు హర్యానా  లోనూ బీజేపీ  కి ‘హ్యాట్రిక్‌’ ‌విజయాన్ని అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ   కోరారు. హర్యానా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బీజేపీని తిరిగి గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు…

8‌కోట్ల ఉద్యోగాల సృష్టి.. మరో ట్రాష్‌

న్యూదిల్లీ,జూలై19: ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించామన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే శుక్రవారం తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోదీ ’ఒకదాని తరువాత ఒకటిగా అబద్ధం చెప్పడం’ ద్వారా యువత ’పుండుపై కారం చల్లుతున్నారు’ అని ఖర్గే ఆరోపించారు. గడచిన మూడు నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించడం…

మూడవ విడత పాలనలో సమన్వయమే అత్యంత కీలకం..

 అమరావతిలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసినప్పుడు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..  ‘‘మేము ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తాం.. రాష్ట్రంలోని మసీదుల నిర్వహణకు నెలకు రూ.5,000 ఆర్థిక సహాయం, హజ్‌ యాత్రికులకు లక్ష రూపాయల సహాయం, నూర్‌ బాషా కార్పొరేషన్‌ స్థాపించి ప్రతి ఏటా రూ.వంద కోట్ల నిధులు, ప్రతి నెల…

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది

3వ సారి ప్రధానిగా మోదీ బాధ్యతల స్వీకరణ స్వాగతం పలికిన కార్యాలయ సిబ్బంది పీఎం కిసాన్‌ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం న్యూదిల్లీ, జూన్‌ 10 : తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి మరింత కృషి చేస్తామని, తమది…

You cannot copy content of this page