Tag narendra modi

మోదీ పర్యటన హిడెన్ ఎజెండా ..?

ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే తెలంగాణలో  మోదీ బాబు పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో  పొత్తుతో ఎన్నికల్లో నాటికి బలమైన శక్తిగా వస్తామని  మోదీ   తెలంగాణ పర్యటనతో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.తెలంగాణలో ఇంత వరకూ బీజేపీ, జనసేన, టీడీపీ పోత్తు లేదని పరోక్షంగా చెప్పిన  మోదీ   తాజా పర్యటన, ఎన్డీయే…

అబ్‌కీ బార్‌ ‌బిజెపి సర్కార్‌..?

  “మూడవసారి దేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆదివారం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నరేంద్రమోదీ తన ప్రసంగంలో ఈ నినాదమివ్వడంతో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఇక్కడ బిజెపి సర్కార్‌ ‌పక్కా అన్న ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌, అం‌తే బలంగాఉన్న ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ను  వచ్చే ఎన్నికల్లో బిజెపి…

విజయాన్ని వెతుకుంటున్న మోదీ ..!

“ప్రధాని మోదీ ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు,ఆయనకు గుజరాత్ నమూనా అన్నది ఇప్పుడు ప్రచారంలో ప్రధానాంశం కాదు అభివృద్ధి అనేది ప్రధానాస్త్రం కానీ కాదు.. ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని లేదు.. ఇప్పుడు బులెట్ రైలు గురించి మాట్లాడడం లేదు.. సంక్షేమ పథకాలు, సబ్సిడీ మొదలైన వాటి గురించి మాట్లాడడం ఆయనకు ఇష్టం లేదు. తమిళనాడు, పశ్చిమ…

ద్వైపాక్షిక సంబంధాలు లోపేతం అయ్యేనా?

Will bilateral relations deteriorate?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు ఖండాల్లో మూడు దేశాలు పర్యటిస్తున్నారు. నవంబర్‌21 వరకు ఆయన ఆఫ్రికా ఖండంలోని నైజీరియాతో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్‌, గయానా దేశాలను సందర్శించనున్నారు. గ్లోబల్‌ సౌత్‌ నినాదంతో ప్రపంచం లోని దక్షిణ దిక్కున ఉన్న దేశాల గళాన్ని బలంగా వినిపిస్తున్న ప్రధాని మోదీకి ఈ మూడు…

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం

దమహిళల కోసం రూ.3 లక్షల కోట్ల కేటాయింపు దకనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు దకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ దమోదీ 100 రోజుల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ను వెల్లడిరచిన సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన…

ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ మధ్య బంధాలు  మారుతున్నాయా ?

2013లో సంఘ్ తన సభ్యత్వం కోసం 28,424 ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించింది. 2014లో మోదీ విజయం సాధించిన వెంటనే, సంఘ్ దరఖాస్తులలో అకస్మాత్తుగా పెరుగుదలను చూసింది, దాని ర్యాంకుల్లో అనేక రెట్లు పెరిగింది, ఆ సంవత్సరం 97,047 దరఖాస్తులు వొచ్చాయి, ఆ తర్వాత కూడా 2015లో 81,620, 2016లో 84,941 వొచ్చాయి. .స్వయంసేవకుల సంఖ్య పెరగడంతో…

ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు…

తాజాగా వోటర్ల తీరును చూస్తే మాత్రం మెజార్టీ వోటర్లు సిద్ధాంతపరమైన భావజాలం ఉప్పెనకు ఆకర్షితులు కాలేదనిపిస్తుంది.  బీజేపీ, లేదా ఇతర మతతత్వ పార్టీల ప్రనంగాలకు ఆయా వర్గాల ప్రజలు ప్రభావితం కాలేదని వివేచనతో వోట్లు వేశారనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాము నమ్మిన సిద్దాంతాలకు అనుగుణంగా వోట్లువేశారని,అంతేకాని మతతత్వ భావజాలం ప్రభావంతో వోట్లు వేయలేదని కొన్ని సర్వే…

జాతీయవాదం ఎత్తుకున్నందుకే …ఈడీ, సీబీఐ దాడులు ..!

‘‘ ‌నేడు మోదీ  అదే ఫ్యూడల్‌ ‌పాలనను పునరుద్ధరించడానికి ఏకంగా హిట్లర్‌ ‌పాలనా కొనసా గిస్తున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నారు. దానిపై తిరుగుబాటే శరణ్యమని భావించిన  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌బీజేపీకి ప్రత్యమ్నాయం బీఆర్‌ఎస్‌ ‌మాత్రమేనని, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అసమ్మతి స్వరాలు ఆదిలోనే అణచివేయాలనీ, ఏదోరకంగా భయోత్సవాన్ని సృష్టించడం కోసం బీజేపీ మౌత్‌…

అన్ని రంగాల్లో అభివృద్ధి

దేశంల ఎదగుదలను చూసి గర్వపడుతున్నా క్షేత్రస్థాయికి శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు అహ్మదాబాద్‌ ‌సైన్స్ ‌కాన్‌క్లేవ్‌ ‌ప్రారంభించిన ప్రధాని మోడీ ‌ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశం ఎదుగుదలను చూసి గర్వపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.…