Tag narendra modi

యువతకు కలలు చూపి… ఇప్పుడు వంటవాళ్లు, ప్లంబర్లుగా మారమంటారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద సుమారు రూ. 2,400 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, పరిశ్రమల ప్రతినిధులు మరియు ఇతర భాగస్వాములను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా ఇప్పటికే 15 లక్షల ఉపాధి అవకాశాలు…

పొదుపు మంత్రానికి అభివృద్ది చింతకాయలు రాలునా .?

PM Narendra Modi’s 9 Mantras: A New Direction for India?

“మోదీ చెప్పిన తొమ్మిది సూత్రాలు ప్రజల నిత్య జీవితాలతో ముడిపడిన అంశాలు..ఒకవైపు నిత్యావసరాల ధరలు పెంచుతూ మరోవైపు వినియోగం తగ్గించుకోవాలని పొదువు మంత్రం జపిస్తే అభివృద్ధి సాధ్యమైతుందా.? అన్న టెన్షన్‌ కూడా పెట్టుబడి పెట్టే కంపెనీల్లో వ్యక్తమౌతోంది..ప్రజల వినియోగమే లేకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది..? ప్రజల వినియోగం లేకపోతే ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి ఎలా చేస్తాయి.?.పెట్టుబడులు…

కుటుంబమే మన బలం.. బలగం

మనిషి జీవితానికి మొదటి పాఠశాల కుటుంబమే. అక్కడ నేర్చుకునే విలువలే సమాజ నిర్మాణానికి పునాది. కుటుంబ బంధాలు బలహీనపడితే సమాజం కూడా అస్థిరంగా మారుతుంది. అందువల్ల కుటుంబ వ్యవస్థను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. కుటుంబాలను ప్రభావితం చేసేది సామాజిక, ఆర్థిక అంశాలే. వీటిని చర్చించడం, కుటుంబ విలువలను పెంచడం ద్వారా బలమైన సమాజాన్ని…

మోదీ పర్యటన హిడెన్ ఎజెండా ..?

ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే తెలంగాణలో  మోదీ బాబు పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో  పొత్తుతో ఎన్నికల్లో నాటికి బలమైన శక్తిగా వస్తామని  మోదీ   తెలంగాణ పర్యటనతో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.తెలంగాణలో ఇంత వరకూ బీజేపీ, జనసేన, టీడీపీ పోత్తు లేదని పరోక్షంగా చెప్పిన  మోదీ   తాజా పర్యటన, ఎన్డీయే…

అబ్‌కీ బార్‌ ‌బిజెపి సర్కార్‌..?

  “మూడవసారి దేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆదివారం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నరేంద్రమోదీ తన ప్రసంగంలో ఈ నినాదమివ్వడంతో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఇక్కడ బిజెపి సర్కార్‌ ‌పక్కా అన్న ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌, అం‌తే బలంగాఉన్న ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ను  వచ్చే ఎన్నికల్లో బిజెపి…

విజయాన్ని వెతుకుంటున్న మోదీ ..!

“ప్రధాని మోదీ ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు,ఆయనకు గుజరాత్ నమూనా అన్నది ఇప్పుడు ప్రచారంలో ప్రధానాంశం కాదు అభివృద్ధి అనేది ప్రధానాస్త్రం కానీ కాదు.. ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని లేదు.. ఇప్పుడు బులెట్ రైలు గురించి మాట్లాడడం లేదు.. సంక్షేమ పథకాలు, సబ్సిడీ మొదలైన వాటి గురించి మాట్లాడడం ఆయనకు ఇష్టం లేదు. తమిళనాడు, పశ్చిమ…

ద్వైపాక్షిక సంబంధాలు లోపేతం అయ్యేనా?

Will bilateral relations deteriorate?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు ఖండాల్లో మూడు దేశాలు పర్యటిస్తున్నారు. నవంబర్‌21 వరకు ఆయన ఆఫ్రికా ఖండంలోని నైజీరియాతో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్‌, గయానా దేశాలను సందర్శించనున్నారు. గ్లోబల్‌ సౌత్‌ నినాదంతో ప్రపంచం లోని దక్షిణ దిక్కున ఉన్న దేశాల గళాన్ని బలంగా వినిపిస్తున్న ప్రధాని మోదీకి ఈ మూడు…

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం

దమహిళల కోసం రూ.3 లక్షల కోట్ల కేటాయింపు దకనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు దకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ దమోదీ 100 రోజుల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ను వెల్లడిరచిన సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన…

ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ మధ్య బంధాలు  మారుతున్నాయా ?

2013లో సంఘ్ తన సభ్యత్వం కోసం 28,424 ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించింది. 2014లో మోదీ విజయం సాధించిన వెంటనే, సంఘ్ దరఖాస్తులలో అకస్మాత్తుగా పెరుగుదలను చూసింది, దాని ర్యాంకుల్లో అనేక రెట్లు పెరిగింది, ఆ సంవత్సరం 97,047 దరఖాస్తులు వొచ్చాయి, ఆ తర్వాత కూడా 2015లో 81,620, 2016లో 84,941 వొచ్చాయి. .స్వయంసేవకుల సంఖ్య పెరగడంతో…