ఎమ్మెల్సీ ఎన్నికలపై బిజెపి నజర్..

వ్యూహాలకు పదును పెడుతున్న కమలనాథులు పార్టీ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణపై కిషన్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ వ్యూహరచనలో నిమగ్నమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని గోల్కొండ హోటల్లో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన…