Tag MLC Elections

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

రెండో ప్రాధాన్యత వోట్లతో మెజారిటీ సాధించిన అంజిరెడ్డి కరీంనగర్‌ ప్రజాతంత్ర, మార్చి 5 : కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి విజయం సాధించారు.  హోరా హోరీగా కొనసాగిన పోరులో రెండో ప్రాధాన్యత వోట్లతో ఆయన గెలుపొందారు. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపో యారు. కాంగ్రెస్‌…

ఉపాధ్యాయుల వోటును నోటుతో కొనడమా..?

ప్రమాదంలో చైతన్యవంతమైన వోటు…! రాజ్యాంగ తొలి ముసా యిదాలో శాసన మం డలి గురించి ప్రస్తా వించడం జరి గింది. బి.ఎన్‌.‌రావు తొలి రచన చేసి అంబేడ్కర్‌ ‌సారథ్యంలోని ముసా యిదా కమిటీ తుది రూపం ఇచ్చిన రాజ్యాంగ ముసాయిదాలోనూ శాసన మండలి ప్రస్తావన ఉంది. అయితే ముసాయిదాలో అధ్యాపకులకు, మేధావి వర్గానికి పెద్దపీట వేయలేదు.…

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కోట్ల ఖ‌ర్చుతో కాంగ్రెస్ వోట్ల కొనుగోళ్లు

Harish rao

ఈడీలు, సీబీఐలు, ఎన్నికల్ కమిషన్లు ప్ర‌శ్నించ‌రెందుకు? త్వ‌ర‌లో ఎస్ఎల్‌బిసి ట‌న్నెల్ ను స‌ద‌ర్శిస్తాం.. మాజీ మంత్రి హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 25 : ‘మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, వోట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు…

ఎమ్మెల్సీ కోటా ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి24: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ‌ప్రకారం మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల కానుంది. మార్చి 20వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో మహమూద్‌ అలీ, సత్యవతి…

మోదీ కులం, రాహుల్‌ మతంపై చర్చకు సిద్ధమా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అంశమే రెఫరెండమా? బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం రాజాసింగ్‌ హిందూ ధర్మం కోసం పోరాడే నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌…

ఎమ్మెల్సీ ఎన్నికలపై బిజెపి నజర్‌..

వ్యూహాలకు పదును పెడుతున్న కమలనాథులు పార్టీ ప్రణాళికలు, భవిష్యత్‌ కార్యాచరణపై కిషన్‌ రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ వ్యూహరచనలో నిమగ్నమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అధ్యక్షతన…

ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీల సన్నద్ధం

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలో త్వరలో ఖాలీ కానున్న మూడు ఎమ్మెల్సీ పదవులకు జరిగే ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే  అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీలన్నీ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎదుటి పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే అందుకు సమవుజ్జీగా   ఉండే…

You cannot copy content of this page