Tag Lok Sabha

పార్లమెంటుకు ముఖం చాటేస్తున్న ప్రధాన మంత్రి

కొనసాగుతున్న పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాల నిర్వహణ పాలకపక్షం ఎన్ డీ ఏ ను ఆత్మరక్షణ లో పడేస్తున్నది. లోక్ సభ స్పీకర్ ఏకపక్ష వైఖరి ..దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ …హోమ్ మంత్రి అమిత్ షా సమావేశాలకు హాజరు కాకుండా ముఖం చాటేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది . సీనియర్…

పార్ల‌మెంట్ ముందుకు రానున్న‌ 130వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు!!

బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలోని  పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) కమిటీ, జూలై 17న సమావేశమై  130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ముసాయిదా నివేదికను అధికారికంగా ఖరారు చేసిన త‌ర్వాత అదేరోజు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించ‌నుంది. కమిటీ సిద్ధం చేసిన కొన్ని సిఫార్సులపై అసంతృప్తిగా ఉన్న కమిటీ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, సుప్రియా…

తీవ్ర నేరారోపణలపై అరెస్టయితే – ప్రధాని, సీఎం, మంత్రులకూ పదవీ గండం

Lok Sabha

కీలకమైన బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అమిత్‌ ‌షా  బిల్లు ప్రతులు చించి గందరగోళం సృష్టించిన విపక్ష నేతలు  ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆందోళన న్యూదిల్లీ,ఆగస్ట్ 20:‌ తీవ్ర నేరారోపణలు ఎదుర్కొనే వారికి పదవీగండం కలిగించేలా..కీలకమైన బిల్లును అమిత్‌ ‌షా (Amit Shah) లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశ పెట్టారు. అయితే బిల్లు ప్రతులు…

బీజేపీ రాజ్యాంగాన్ని రక్షిస్తాననడం విడ్డూరం

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్య రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని వీడీ సావర్కర్‌ చెబితే ఇప్పుడు బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రక్షిస్తామని అనడం విడ్డూరంగా ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో రాహుల్‌ పాల్గొన్నారు. రాజ్యాంగంలో అసలు భారతీయతే లేదనీ, దాని స్థానంలో మనుస్మృతి…

రాష్ట్రాలు ఎంత ఉత్పత్తి చేస్తే అంత కేంద్రం సేకరించదు

ధాన్యం సేకరణలో అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది సభ్యుల ప్రశ్నకు లోక్‌ ‌సభలో కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌వ్రాతపూర్వక సమాధానం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 23 : ధాన్యం సేకరణకు సంబంధించి అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుందని, రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో కేంద్రం కొనుగోలు చేయలేదని కేంద్ర మంత్రి పియూష్‌…

పునర్విభజన చట్టంలో హామీ మేరకు… ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి

మంత్రి లాభదాయకం కాదని తెలిపారు కానీ ఉద్దేశం రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం రైల్వే బడ్జెట్‌పై లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, మార్చి 16 : ఎనిమిదేళ్ళ క్రితం 2014లో చేసిన ఎపి పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి…