Tag latest news

అంచనాకు అందని విధ్వంసం..

Rare Tornado Like Winds Damaged khamma Medaram

అడవినీ వదలని వరుణుడు కనీవినీ ఎరుగని రీతిలో నేల కూలిన భారీ వృక్షాలు సమగ్ర విచారణకు ఉపక్రమించిన అటవీ శాఖ టోర్నడో కారణం కావొచ్చని అనుమానం ఇటీవల కురిసిన భారీ వర్షాల నుండి ఇంకా ప్రజలు కోలుకోలేకపోతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టం ఒక ఎత్తయితే ఖమ్మంలో జరిగిన నష్టం అంచనాకు అందనంతగా ఉంది.…

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం… !

Let's save indian democracy

తమను తాము పరిపాలించుకున్న భావన ప్రజల్లో రావాలంటే, వారి ఆలోచనలు, ఆకాంక్షలు నిజం కావాలంటే సమాజ శ్రేయస్సు కోరుకునే వారే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాలి. ఎపుడూ ప్రజల సంక్షేమానికి పాటు పడే సమర్ధులైన నేతలు తమ ప్రతినిధులుగా ఎన్నికైనపుడు ప్రజలు సంతోషంగా ఉండగలుగుతారు. అపుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాస్వామ్యం నాలుగు పాదాల మీద సజావుగా నడవాలంటే…

రఘునాధపాలెం ఎన్‌కౌంటర్‌ ‌విప్లవ ద్రోహుల పనే

Azad is the leader of the Maoist party who released the letter

ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ నాయకులు ఆజాద్‌ ఈ ‌నెల 9న జిల్లా బంద్‌కు పిలుపు భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 05 : ‌కరకగూడెం మండలం రఘునాథపాలెంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌ ‌విప్లవద్రోహుల పనే అని, ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ…

భవిష్యత్‌ ‌సిణామాల ఎదుర్కునేందుకు యుద్దానికి సిద్ధంగా ఉండాలి

Rajnath Singh's order to the three forces

త్రివిధ దళాలకు రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ఆదేశం లక్నో, సెప్టెంబర్‌ 5 : ‌శాంతిని కాపాడాలంటే సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌పేర్కొన్నారు. లక్నోలో ఏర్పాటు చేసిన త్రివిధ దళాల కమాండర్ల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్‌, ‌గాజా సంక్షోభాలతోపాటు బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించాలన్నారు.…

భారీ వర్షంతో తీవ్ర నష్టం

వరద బాధితులకు ఉడతా భక్తి సహాయం బాధితులకు సరకులు పంపిణీ వాహనాలకు జెండా ఊపిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు   సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌ఖమ్మం, మహబూబాబాద్‌ ‌జిల్లాల్లో భారీ వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, వరద బాధితులకు సిద్దిపేట నుంచి ఉడతా భక్తిగా సహాయం చేస్తున్నామని బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ ‌హరీష్‌…

ప్ర‌శ్నించే వాడినే ఇష్ట‌ప‌డ్డ ప్ర‌జాక‌వి…

cm revant reddy, praja tantra news, latest news, crime news

   ( 9  సెప్టెంబ‌ర్  ప్ర‌జాక‌వి కాళోజీ జ‌యంతి…)   స‌మాజాన్ని ప్ర‌భావితం చేసిన ప్ర‌బ‌ల‌మైన క‌విత్వాన్ని రాసిన క‌వి కాళోజీ. తాడిత‌, పీడిత, ప్ర‌జ‌ల ప‌క్షపాతిగా నికార్సైన క‌విత్వాన్ని నిగ్గుట‌ద్దంలా రాసిన ప్ర‌జాక‌విగా అనిత‌ర సాధ్య‌మైన ప్ర‌యాణాన్ని సాగించిన సాహితీమూర్తి ఆవేద‌న‌, ఆలోచ‌న‌, చేత‌నలు ఆయ‌న క‌వ‌త్వంలో ప్ర‌ధాన‌మైన అంశాలుగా క‌న్పిస్తాయి. కాళోజీ సిరా ఒలికిన ప్ర‌తి అక్ష‌రం కోట్లాది ప్ర‌జ‌ల హృద‌యాల‌లో…

ఆరుగురు దళ సభ్యులు హతం

   గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు గ్రే హ్యాండ్స్ కానిస్టేబుల్ గాయాలు పినపాక, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని గుండాల మండలం దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు.ఎన్కౌంటర్లో లచ్చన్నతో సహా దళ…

సిరిసిల్లలో పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయండి

కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు మంత్రి బండి సంజయ్‌ వినతి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 4 : సిరిసిల్లలో పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు దిల్లీలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను…

రాష్ట్రంలో అతిపెద్ద జల ప్రళయం

మహబూబాద్ జిల్లాలో నలుగురి మృతి.. – ఒక్కొక్కరికి రూ. 5లక్షల ఎక్సిగ్రేషియా – బాధితులకు అండగా ఉంటాం.. – జిల్లాలో 30వేల ఎకరాలు పంట నష్టం అంచనా – ఎకరానికి రూ.10 వేలు, పశువులకు రూ.50 వేల పరిహారం – ముంపుగ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా చూడాలి – హైడ్రా తరహా జిల్లాలో చట్టం చేయాలి –…