Tag government schools

సవాళ్ళ మధ్య సర్కార్ బడులు

“తల్లి తన పిల్లలను చంపుకున్నచందంగా ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను సమాధి చేయటం ఏకంగా 23000 బడులను మూసివేయబోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పేద ,దళిత ,బాలికల చదువుకునే హక్కును కాలరాసే ప్రజా వ్యతిరేక నిర్ణయమిది. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ బడులలోనే చేర్పించందుకు సిద్దపడటమే కాదు,బడిబాట లక్ష్యాలు నెరవేరే అవకాశాలు కూడా దూరమవుతాయి.”   …

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం

government schools, education inequality, student welfare, public education, policy failure

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సర ప్రారంభంలో యూనిఫాంలు,షూస్, పాఠ్య సహాయక కిట్లు, చార్ట్స్, మ్యాప్స్ వంటి అవసరమైన వస్తువులు సమయానికి అందించడం ఒక ప్రాథమిక బాధ్యత. అయితే 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో చోటుచేసుకున్న వివాదాలు, ఆలస్యాలు, నిర్లక్ష్యాలు  ఈ బాధ్యతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.…

TS UTF | విద్యార్థుల భవిష్యత్తును తీర్చ‌దిద్దేది ఉపాధ్యాయులే..

TS UTF

ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీతక్క ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి: ఎమ్మెల్యే పల్లా జనగామలో ఘనంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశం జనగామ, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : విద్యార్థుల భ‌విష్య‌త్తును ఉన్న‌తంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేన‌ని పంచాయతీ రాజ్…

రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల తొల‌గింపున‌కు కుట్ర‌

mla harees rao fire on congress govt

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28 : రాష్ట్ర వ్యాప్తంగా 6,200 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని…

ప్రభుత్వ పాఠశాలల్లో  ముఖ్యమంత్రి అల్పాహార పథకం

23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం రావిర్యాలలో ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ దేశంలోనే ఎక్కడ లేని విధంగా మధ్యాహ్న భోజన పథకం..:రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలను బాలోపేతం చేసెందుకు కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న…

ఊరి గోదాములుగా సర్కార్‌ ‌బడులు..!

‘‘‌గ్రామ అవసరాలకు బడి ని ఉపయోగిస్తే ప్రభుత్వ బడులన్నీ మూతపడే ప్రమాదముంది.ప్రభుత్వ విద్య గ్రామీణ ప్రాంత పిల్లలకు చేరాలనే నూతన విద్యాచట్రం. 2015 లక్ష్యాలకు గండి కొట్టడమే అవుతుంది. సర్కార్‌ ‌పాఠశాలల మనుగడ కాపాడటమంటే పేదవర్గాల పిల్లల చదువులను కాపాడటమనే స్పృహ ప్రజాప్రతినిధులకు లేకపోవటం విచారకరం.’’ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు అభివృద్ధి చెందాల్సి ఉండగా…

నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని పాఠశాలల ఖాతాల్లో నిల్వ ఉన్న నిధులను విద్యాశాఖ వెనక్కి తీసు కోవ డంతో ప్రధానో పాధ్యా యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వున్నారు. కొన్ని సంవత్స రాలుగా పాఠశాలల ఖాతాల్లో ఉన్న నిధులను గత విద్యా సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ ‌చివరిలో విద్యాశాఖ వాపసు తీసుకుంది. వీటిని వినియోగించుకునే అవకాశం…