ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
Eturunagaram Encounter | ఏటూరునాగారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతం ఆదివారం తెల్లవారుజామున తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది. చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్…