Tag election commission of india

సీఈసీ నోటీసులు అందుకోనున్న 62ల‌క్ష‌ల మంది!

పలు వివాదాలు , అభ్యంతరాల మధ్య దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో వివిధ దశలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన వోటర్ల సవరణ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో వోటరు జాబితా నుంచి 73 లక్షల పేర్లు తొలగిపోనున్నాయన్న వార్త రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. బీఎల్‌వో ఇంటికొచ్చినప్పుడు ఫారం నింపి ఇచ్చి, రసీదు భద్రంగా దాచుకుని, నిశ్చింతగా ఉన్నామనుకుంటున్న  2.64 కోట్ల మందిలో…

స‌ర్ ప్ర‌క్రియ‌కు స‌వాల‌క్ష అడ్డంకులు! ఒత్తిడిలో బీఎల్ ఓలు!!

SSR-2026 Voter List Revision in Telangana Faces Major Challenges at the Ground Level

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న వోటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (స‌ర్‌-2026) ప్రక్రియ క్షేత్రస్థాయిలో తీవ్ర అడ్డంకులను ఎదురుకుంటున్నది.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి స్వచ్ఛమైన వోటర్ల జాబితాను తయారు చేయడంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ ఓ) కీలక పాత్ర పోషిస్తారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని బీఎల్ఓలు ఎదుర్కొంటున్న బహుముఖ ఒత్తిళ్లు, సాంకేతిక లోపాలకు తోడు…

తెలంగాణలో ‘సార్’ (SIR) పప్పులుడకవు

SIR Voter List Revision Sparks Nationwide Debate Over Electoral Rolls

భారతదేశ రాజకీయ యవనికపై ఒక్కో ప్రాంతానిది ఒక్కో నైజం. ఉత్తరాది రాష్ట్రాల్లో సాగే సాంప్రదాయ సమీకరణాలు విద్యావంతులు, ఉద్యమకారులతో కూడిన దక్షిణాది రాష్ట్రాలపై పని చేయవు. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సాగే కుల, మత, ప్రాంతీయ చదరంగం తెలంగాణ మట్టిపై అస్సలు సాగదు. ఎందుకంటే, తెలంగాణ కేవలం…

వోటుహ‌క్కు ప‌రిర‌క్ష‌ణ‌కు పౌర‌స్నేహ విధానాలు అవ‌స‌రం!

ప్రజాస్వామ్యం అంతిమంగా ఒక సరళమైన ఇంకా లోతైన విశ్వాస ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. పౌరులు తమ రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి సంస్థలను విశ్వసిస్తారు. సంస్థలు పౌరులు ప్రజా జీవితంలో బాధ్యతాయుతంగా పాల్గొంటారని విశ్వసిస్తాయి. ఎన్నికలు ఈ పరస్పర విశ్వాసానికి అత్యంత స్పష్టమైన వ్యక్తీకరణ. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ప్రతి సంస్కరణ రెండు ర‌కాల‌…

ఉల్లంఘనలు కనబడని, వినబడని ఎలక్షన్ కమిషన్!

“జూబిలీ హిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎల్ దీపక్ రెడ్డికి ప్రచారంలో మాట్లాడుతూ బండి సంజయ్, ఆ అభ్యర్థి గుణగణాల గురించి చెప్పి వోటు అడిగే బదులు, ఈ ఎన్నికను హిందువులకూ ముస్లింలకూ మధ్య యుద్ధంగా అభివర్ణించి, హిందువులందరూ బిజెపి అభ్యర్థికి వోటు వేయాలని కోరారు. భారతదేశంలో ఎన్నికలను…

ఎమ్మెల్సీ కోటా ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి24: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ‌ప్రకారం మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల కానుంది. మార్చి 20వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో మహమూద్‌ అలీ, సత్యవతి…

‘ఉత్తమ వోటరు అవగాహన’ ప్రచార అవార్డుకు నామినేషన్ల ఆహ్వానం

జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఇలంబర్తి వోటు హక్కు వినియోగించుకోవడంపై 2024 సంవత్సరంలో వోటర్లకు అవగాహన పెంపొందించి చైతన్య పరచడానికి కృషి చేసిన ఉత్తమ ప్రచారానికి సంబంధించి, భారత ఎన్నికల సంఘం మీడియా అవార్డులను ప్రకటించింది హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌ప్రజాస్వామ్యంలో వోటు విలువ, వోటు హక్కు వినియోగించుకోవడం పై 2024 సంవత్సరంలో వోటర్లకు అవగాహన పెంపొందించి…