Tag DGP

నిమిషాల్లో డిజిపి చిత్రపటం గీసిన గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థి

*నాగర్ కర్నూల్ కు చెందిన విద్యార్థి ప్రతిభకు డిజిపి ప్రశంసలు* గ్లోబల్ సమ్మిట్ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను మంగళవారం నాడు రాష్ట్ర డిజిపి  బి. శివధర్ రెడ్డి పర్యవేక్షిస్తుండగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పర్యవేక్షిస్తున్నప్పుడు, ఓ గురుకుల పాఠశాల విద్యార్థి తన ప్రతిభను ప్రదర్శించి…

గ్లోబల్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర డీజీపీ

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌నుంచి డి.జి.పి. భ‌ద్ర‌తా ఏర్పాట్ల  ప‌ర్య‌వేక్ష‌ణ‌ రంగారెడ్డి జిల్లాలోని మీర్ ఖాన్ పేట ప్రాంతంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్‌ కోసం చేపట్టిన భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్  బి. శివధర్ రెడ్డి మంగళవారం కమాండ్ కంట్రోల్స్ సెంటర్ నుండి పర్యవేక్షించారు. గ్లోబల్ సమ్మిట్ కోసం కార్యక్రమాలు జరుగుతున్న మీర్…

స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న  రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్ది..

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 05: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆదివారం కుటుంబ సమేతంగా రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా కొండపైకి చేరుకున్న డిజిపి బి శివధర్ రెడ్ది కి ఆలయ సంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి…

పేద పిల్లల కోసం ఉద్భవ్ పాఠశాల కొత్త క్యాంపస్‌

– ప్రారంభించిన రామకృష్ణారావు, డిజిపి డాక్టర్ జితేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్అ హ్మదాబాద్ పూర్వ విద్యార్థుల సంఘం హైదరాబాద్ చారిటబుల్ ట్రస్ట్ (ఐఐఎంఏఏఏ హెచ్సిటి) ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం హైదరాబాద్  ఫతేనగర్ పరిధిలోని శాస్త్రి నగర్ లో ఉద్భవ్ పాఠశాలను చీఫ్ సెక్రటరీ  కే .రామకృష్ణారావు, డైరెక్టర్…

నిమజ్జనాలను సిసి టివిల ద్వారా పర్యవేక్షించిన డిజిపి

శుక్రవారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎక్కడా ఆగకుండా వర్షంలోనే శోభాయాత్రలు కొనసాగాయి. గోల్కొండ, మల్లేపల్లి, రాజేంద్రనగర్‌, ‌శంషాబాద్‌, ‌గండిపేట్‌, ‌మెహిదీపట్నం, కార్వాన్‌, ‌లంగర్‌హౌస్‌, ‌చార్మినార్‌, అత్తాపూర్‌, ‌బండ్లగూడలో మోస్తరు వర్షం పడింది. హుస్సేన్‌సాగర్‌ ‌పరిసరాల్లోనూ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలువడంతో వాహనాలు స్తంభించాయి. వర్షాల కారణంగా పలుప్రాంతాల్లో…

గంగమ్మ ఒడికి గణపయ్య

శోభాయమానంగా సాగిన వినాయక నిమజ్జన యాత్ర అన్ని దారులూ ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపుకే భక్తుల కోలాహలంతో వసంతోత్సవ శోభ వర్షంలోనే కొనసాగిన శోభాయాత్ర…నిమజ్జనాలను సిసి టివిల ద్వారా పర్యవేక్షించిన డిజిపి ‌హైదరాబాద్‌ ‌నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం వేకవజాము నుంచే వేడుకగా మొదలయ్యింది. ఎక్కడ చూసినా కాషాయ జెండాలు..వినాయక ప్రతిమలతో కదలి వొస్తున్న వాహనాలు..వసంతోత్సావాన్ని…