Tag cm revanth reddy

కౌలు రైతు ‘భరోసా’పై కాంగ్రెస్‌ స్వరం మారిందా ..?

కౌలు రైతుకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన పదినెలల్లోనే తన మాటను మార్చుకున్నట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దిల్లీ లో  మీడియా ముందు చేసిన ప్రకటన అదే విషయాన్ని చెబుతున్నది. రైతు, కౌలు రైతును విడదీసి చూసే పరిస్థితిలో ప్రభుత్వం…

దేశానికే ఆదర్శంగా స్కిల్ యూనివర్సిటీ

పారిశ్రామికవేత్తలదే కీలక భాగస్వామ్యం బోర్డు సభ్యులు, పారిశ్రామికవేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్19: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం…

దుర్యోధ‌నుడిలా రేవంత్ వైఖ‌రి

ముఖ్య‌మంత్రి స్థాయిని దిగజార్చేలా వ్యాఖ్య‌లు రేవంత్ పై కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు చ‌ర్యలు తీసుకోవం లేదు.. మ‌ల్లిఖార్జున‌ ఖ‌ర్గేకు, రాహుల్ గాంధీకి హ‌రీష్ రావు బ‌హిరంగ లేఖ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 19 : మాజీ ముఖ్య‌మంత్రి  కేసిఆర్ పై  సీఎం రేవంత్ రెడ్డి దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై బిజెపి తీవ్రవాది…

పెట్టుబడులకు తెలంగాణా వడ్డించిన విస్తరి

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ప్ర‌తీ ఒక్క‌రికి ఉద్యోగ, ఉపాధి కల్ప‌నే మా ల‌క్ష్యం మహిళలు, పెట్టుబడిదారులకు ప్రోత్సాహం ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానమీ కోసం కృషి స్కిల్‌ ‌వర్సిటీ ద్వారా యువతకు శిక్షణ ఎంఎస్‌ఎంఈ ‌పాలసీ-2024 ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌18: ‌కాంగ్రెస్ ప్ర‌భుత్వం పార్టీలకతీతంగా అంద‌రికీ అభివృద్ధి ఫలాలను…

జూబ్లీహిల్స్ ‌నివాసంలో  బుధవారం సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా

రు.20 లక్షల చెక్‌ అం‌దజేసిన టెక్నో పెయింట్స్ ‌డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాస్‌ ‌రెడ్డి, సీవీఎల్‌ఎన్‌ ‌మూర్తి, అనిల్‌ ‌కొండోత్‌. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేసిన కుమారీ ఆంటీ.. రాష్ట్రంలో డేటా సెంటర్లు,ఈవీ ,సెమీకండక్టర్‌ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ బుధవారంసచివాలయంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని కలిసిన టిల్మన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ఛైర్మన్‌ అండ్‌…

ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం గృహజ్యోతి పథకంతో పేదల ఇంటిలో వెలుగు నింపాం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచాం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ఖమ్మంటౌన్‌, ‌సెప్టెంబర్‌17, ‌ప్రజాతంత్ర : విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు…

శోభాయ‌మానంగా గణేశ్‌ ‌నిమజ్జనం

Khairatabad Maha Ganesha Idol Immersion

గంగమ్మ ఒడికి చేరిన గ‌ణ‌ప‌య్య‌ భక్తుల కోలాహలంతో సందడిగా సాగరతీరం భారీగా తరలివచ్చి వీక్షించిన జన పోలీసుల ప్రత్యేక చర్యలతో సమయానికే నిమజ్జనోత్సవం ‌కోలాటాలు.. భజనలు.. తీన్మార్‌ ‌స్టెప్పులు.. భాజాభజంత్రీలు… గణపతి బొప్పా మోరియా అంటూ భక్తుల నినాదాల మధ్య గ‌ణేస్ నిమజ్జన వేడుక‌లు శోభాయ‌మానంగా జ‌రిగాయి. హుస్సేన్‌ ‌సాగర్‌ ‌పరిసరాలు భ‌క్తిపార‌వ‌శ్యంతో పులకించిపోయాయి. ప్రజలు…

అబద్ధాల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌లేరు..

రేవంత్ కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే త‌ప్ప రాష్ట్ర ప‌యోజ‌నాలు వ‌ద్దు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ అప్పును బీఆర్‌ఎస్‌ ఖాతాలో వేశారు.. మాజీమంత్రి హరీష్ రావు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే త‌ప్ప రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు అవ‌స‌రం లేద‌ని తేలిపోయింద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు అన్నారు. మంగ‌ళ‌వారం మెదక్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జ‌రిగిన…

గత పదేళ్లలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.. : సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy

CM Revanth Reddy | హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 : గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారయింద‌ని, 7 లక్షల కోట్ల అప్పు… ప్రతి నెలా 6 వేల 500 కోట్ల మేర అసలు, వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో తాము బాధ్యతలు స్వీకరించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్…