శోభాయమానంగా గణేశ్ నిమజ్జనం

గంగమ్మ ఒడికి చేరిన గణపయ్య భక్తుల కోలాహలంతో సందడిగా సాగరతీరం భారీగా తరలివచ్చి వీక్షించిన జన పోలీసుల ప్రత్యేక చర్యలతో సమయానికే నిమజ్జనోత్సవం కోలాటాలు.. భజనలు.. తీన్మార్ స్టెప్పులు.. భాజాభజంత్రీలు… గణపతి బొప్పా మోరియా అంటూ భక్తుల నినాదాల మధ్య గణేస్ నిమజ్జన వేడుకలు శోభాయమానంగా జరిగాయి. హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్తిపారవశ్యంతో పులకించిపోయాయి. ప్రజలు…








