Tag cm revanth reddy

దసరాకు మంత్రివర్గ విస్తరణ  ..!

కొండా సురేఖకు ఉద్వాసన తప్పదా ..? రెండు రోజుల్లో విస్తరణ పై నిర్ణయం ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) దసరాకు మంత్రివర్గ విస్తరణ తప్పకుండా జరుగుతుందని ఆశావహులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుపుకుని 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటినుండి మంత్రివర్గాన్ని విస్తరించే…

హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి..

మెట్రో రైలు రెండో ద‌శకు మ‌ద్ద‌తు ఇవ్వండి… కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి  న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,అక్టోబర్07: హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాల‌ని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి…

సింగరేణి కార్మికుల సంక్షేమ‌మే ధ్యేయం..

బోనస్‌ ‌చెక్కులు పంపిణీలో భట్టి విక్రమార్క ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు ఒప్పంద ఉద్యోగులకూ బోనస్‌ ‌త్వరలో 1800కుపైగా ఉద్యోగ నియామకాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ‌సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం…

మూసీ సుందరకీరణలో పేదలకు న్యాయం

మాది ముమ్మాటికీ ప్రజా ఎజెండా.. చెరువుల, నాలాల ఆక్రమనలు తొలగించాల్సిందే.. గత పదేళ్లలో నగరం చుట్టూ చెరువుల ఆక్రమణలు ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై అపోహ‌లు సృష్టించొద్దు.. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క స్పస్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ‌తెలంగాణలో నాలాలు, చెరువులు అక్రమించి.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ఉక్కుపాదం…

సీఎం రేవంత్ రెడ్డికి మంచిబుద్ధిని ప్ర‌సాదించు త‌ల్లీ : మాజీ మంత్రి హ‌రీష్ రావు పూజ‌లు

Durga Devi Puja

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 7 : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు (Harish Rao) దుర్గాదేవి అమ్మవారిని వేడుకున్నారు. సోమ‌వారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్కాజిగిరిలో నిర్వహించిన పూజా (Durga Devi Puja) కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌…

మూసీ చుట్టూ ముసురుకున్న రాజకీయాలు

Telangana politics revolves around Musi river

నిర్వాసితులు అధైర్యపడొద్దంటున్న బిఆర్‌ఎస్‌ కన్నబిడ్డల్లా చూసుకుంటామంటున్న కాంగ్రెస్‌ ‌ విపక్షాలు ప్రత్యమ్నాయం చూపించాల‌ని సీఎం పిలుపు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. ఒక పక్క హైడ్రాతోనే కక్కలేక మింగలేకపోతున్న స్థితిలో మూసీ పేద ప్రజల జీవితాలను ప్రశ్నార్థకంలో పడేసింది.…

కాకా ఆశయాలను ముందుకు తీసుకెళతాం..

Venkataswamy Birth Anniversary

95వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనపై సీఎం సంచనల వ్యాఖ్యలు మీరు ఫామ్ హౌస్ ల‌లో జమీందారుల్లా ఉంటే.. పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా? బిఆర్ఎస్, బిజేపీ నేత‌లపై ఘాటు విమ‌ర్శ‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 5 : తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా…

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన గల్ఫ్ బాధితుడు

కువైట్ – సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్ సీఎం ఏ. రేవంత్ రెడ్డి చొరవతో ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు. నిర్మల్‌ జిల్లా ముధోల్ మండలం రూవి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌ అనే గిరిజనుడు ఇంటిపని వీసాపై కువైట్‌…

మరో 20 లక్షల మందికి త్వరలో రుణమాఫీ

రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తాం తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి ‌రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కష్టమైనా ఒక పథకాన్ని ఆపైనా సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామ‌ని…