Tag cm revanth reddy

యూనివ‌ర్సిటీల‌ను ప్ర‌క్షాళ‌న చేయాల్సిందే..

CM Revanth Reddy

గ‌త ప‌దేళ్ల‌లో విద్యావ్య‌వ‌స్థ నిర్వీర్యం వ‌ర్సిటీల‌పై నమ్మకం కలిగించేలా పనిచేయండి మంచి ప‌నుల‌కు వీసీల‌కు పూర్తి స్వేచ్చ‌, స‌హ‌కారం.. కొత్త వీసీల‌కు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, న‌వంబ‌ర్ 2 : రాష్ట్రంలో కొంత కాలంగా యూనివర్సిటీల‌పై నమ్మకం స‌డ‌లిపోతోంద‌ని ఈ ప‌రిస్థితిలో మార్పు రావాలని, యూనివర్సిటీలపైన నమ్మకం కలిగించేలా పనిచేసి వారి…

ప్రభుత్వ ఉద్యోగులకు దీపావ‌ళి కానుక‌

Orders for increase in DA issued

డీఏ పెంపున‌కు ఉత్తర్వులు జారీ హైదరాబాద్ ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు…

దేశ అభ్యున్న‌తికి ఇందిరాగాంధీ ఎన‌లేని కృషి

Indira Gandhi countless efforts

దివంగ‌త ప్ర‌ధానికి సీఎం రేవంత్ నివాళి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 :  ప్ర‌తి ర‌క్త‌పు బొట్టు దేశ ప‌టిష్ట‌త‌కు తోడ్ప‌డుతుంద‌ని ప్ర‌క‌టించిన మ‌హ‌నీయురాలు మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరా గాంధీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్ర‌ధాని ఇందిరా వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఆమె సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి స్మ‌రించుకున్నారు. త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి…

ప్రతీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత పదేండ్ల విధ్వంసపు పాలనలోని చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రజా పాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి…

తెలంగాణ దేశానికి మోడల్ గా మారాలి..

గాంధీ కుటుంబం మాటిస్తే తిరుగు లేదు. ఇక్క‌డి నుంచే మోదీపై యుద్ధం ప్ర‌క‌టించాలి.. ప్ర‌భుత్వం చేప‌ట్ట‌బోయే కుల గణన దేశానికి ఆదర్శం నవంబర్ 30 లోగా కులగణన పూర్తి చేయాలి గాంధీ భవన్ లో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, అక్టోబ‌ర్ 30 : దేశానికి తెలంగాణ ఒక మోడల్ గా మారాల‌ని,ఆ…

నవంబర్‌ 1‌న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభం

55 కి.మీ మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుతనగరం ఆవిష్కృత‌మవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పరీవాహకంలో సమయం వొచ్చినప్పుడు పాద‌యాత్ర చేస్తా. అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్‌ ‌వరకు పాదయాత్ర చేస్తా.. మూసీపై ముందడుగే.. వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తామని అన్నారు. నిర్ణయం…

వొచ్చే నెల 6 నుంచి స‌మ‌గ్ర‌ కుల గణన స‌ర్వే..

Comprehensive caste census survey from 6th of next month..

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం సమీక్ష మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: రాష్ట్రంలో వొచ్చే నెల‌ 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే చేపట్టాలని నిర్ణ‌యించిన‌ట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో…

జన్వాడలో సారాబుడ్లతో దీపావళి

మద్యంతో కెటిఆర్‌ ‌దీపావళి వేడుకలు తప్పు చేయకుంటే రాజ్‌ ‌పాకాల ఎందుకు ప‌రార‌య్యారు? మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి స్పష్టీకరణ ‌దీపావళి అంటే ఎవరైనా చిచ్చుబుడ్లు కాలుస్తారు. కానీ, జన్వాడ ఫామ్ హౌస్‌లో మాత్రం సారాబుడ్లు బయటికొచ్చాయి. అనధికార విదేశీ మద్యంతో కేటీఆర్‌ ‌దీపావళి జరుపుకొంటున్నారా? జన్వాడ ఫామ్‌హౌస్‌పై బీఆర్‌ఎస్‌ ‌కట్టుకథలు హాస్యాస్పదం. ప్రభుత్వం…

యాదవుల‌కు అన్నిరంగాల్లో స‌ముచిత స్థానం క‌ల్పిస్తాం..

Revanth Reddy

నగరంలో సదర్ ఉత్సవాలు రాష్ట్రానికే గర్వకారణం.. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 27 : హైద‌రాబాద్‌ నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తాను గ‌తంలోనే చెప్పానని సీఎం తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏటా సదర్ సమ్మేళనం…