Tag chandrababu naidu

ముందుచూపులేని విజన్‌!!

“పాలనను పీపీపీపీ విధానంలో ధనవంతులకు అప్పగించ డాన్ని చూస్తుంటే చంద్రబాబు విజన్‌ ఉన్నత వర్గాలకు తప్ప ప్రజలకోసం కాదనేది స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడం ఎట్లా సాధ్యమవుతుంది? అసలు ఈ సంపద సాధారణ ప్రజలకు ఎట్లా చేరుతుందనేది ఈ విధానం వివరించలేకపోతున్న ది. చూస్తుంటే పరిపాలనను అర్థం…

వైఫ‌ల్యాల చంద్ర‌బాబు తాజా విజ‌న్‌!

” ప్ర‌భుత్వ బాధ్య‌త‌ల‌ను కార్పొరేట్ సంస్థ‌ల‌కు ఔట్‌సోర్సింగ్ కింద అప్ప‌గించే రీతిలో  గ‌తంలో తీసుకొచ్చిన పి-3 విధానం చాలా విమ‌ర్శ‌ల‌కు గురైంది.  ఈ పి-3 విధానానికి “ప్ర‌జ‌లు” అనే ప‌దాన్ని చేర్చ‌డం ద్వారా పి-4 విధానంగా మార్చి మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌కు వ‌ర్తింపజేశారు. నిజంగా  ఇదొక దుర్మార్గ‌మైన “కాల్ప‌నిక విజ‌న్” అనే చెప్పాలి. అంతేకాదు స‌మ్మిళిత అభివృద్ధి…

ప్రభుత్వాలే వేర్వేరు! విధానాలు ఒక్కటే?

ఇటీవల సోషల్ మీడియా లో తెలుగు రాష్ట్రలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు,రెవంత్ రెడ్డి బొమ్మలు ప్రక్క ప్రక్కనే పెట్టి,విద్యా,వైద్యమే ఇక ప్రభుత్వాల ప్రాదాన్యత ? సమర్దించేవారు షేర్ చేయండి! అంటూ వేలాది పోస్టులు పెట్టారు.ఈపోస్టులు షేర్ చేసిన వారిలో ఇరువురి ముఖ్యమంత్రుల మద్దతు దారులు, అబిమానులు, కులాబిమానులు ఉన్నారు.ప్రాదాన్యతసరే!రెండు తెలుగు రాష్ట్రలలో ఎన్నో…

బనకచర్ల కు బ్రేక్!

politics on Banakacharla!

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాజకీయ జోక్యం మితి మీరితే అందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పాటికే ఉంది . అయినా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవేవీ పట్టించుకోకుండా సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. తన సహజ శైలిలో గేమ్ ఛేంజర్ గా పదేపదే ప్రకటనలు…

ఎవరి కోసం మూసీ సుందరీకరణ?

కొత్త ప్రభుత్వం రాగానే జనవరిలో లండన్, దుబాయి పర్యటించిన వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో థేమ్స్ నది ఇరు పక్కలా రోడ్లు, సుందరమైన ఉద్యానవనాలు చూసి, మూసీ తీరాన్ని కూడా అలా చేస్తానని అన్నారు. ముప్పై ఆరు నెలల లోపల మూసీ పునరుద్ధరణ జరుపుతామని ప్రకటించారు. వెంటనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు గుజరాత్…

జగన్‌ తిరుమల పర్యటన రద్దు..

cancelled jagan tirumala visits

నా మతమేమిటని అందరూ అడుగుతున్నారని..నా మతం మానవత్వ మని కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోవాలని జగన్‌ సవాల్‌ చేశారు. దేవుడి దగ్గరకు వెళ్తూంటే ఏ మతం అని అడుగుతారా అని ప్రశ్నించారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత జగన్‌ విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిక్లరేషన్‌ అంశంపై స్పందించారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్‌…

ఎవరీ ఇల్లెందుల రమేష్‌?

బాబుతో లింకేమిటి? ఈ పరిచయమే బాబును జైలుకు వెళ్లేలా చేసిందా..? ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం ఎ.సత్యనారాయణ రెడ్డి / హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలురేపుతోన్న కేసు ఏపి స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌స్కామ్‌. ‌ముఖ్యంగా ఏపి రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ…

ఎపిలో మహిళల ప్రాణాలకు రక్షణ లేదు

విఎవో నాగలక్ష్మి ఆత్మహత్య ఘటన దారుణం దీనికి అధికార పార్టీదే పూర్తి బాధ్యత ప్రభుత్వ తీరుపై మండిపడ్డ చంద్రబాబు, లోకేశ్‌ ‌గుంటూరు, మార్చి 18 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేదన్న సంగతి నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో మరోసారి రుజువైందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. మచిలీపట్నంలో విలేజ్‌ ఆర్గనైజింగ్‌ అసిస్టెంట్‌ (‌విఒఎ)గా…