Tag Bhadradri updates

పోలీస్‌ ‌బేస్‌ ‌క్యాంపుపై విరుచుకుపడిన మావోయిస్టులు

ఇన్‌ఫార్మర్‌ ‌నెపంతో మహిళను హత్య చేసిన మావోలు •ఇద్దరు జవాన్‌లకు గాయాలు.. హాస్పిటల్‌కు తరలింపు •ప్రతిఘటించిన పోలీసులు..సమీప అడవుల్లోకి పారిపోయిన మావోయిస్టులు •ఇది కేంద్ర కమిటీ అగ్రనాయకుడు హిడ్మా వ్యూహరచనగా పోలీసుల అనుమానాలు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో మరోసారి అలజడి రేపింది. పోలీసుల బేస్‌క్యాంపుపై మావోయిస్టులు ఒక్కసారిగా…

బోడగుట్ట ఎన్‌కౌంటర్‌ ‌ఘటనపై విచారణ చేపట్టాలి..

Human rights on maoists encounter

మానవ హక్కుల వేదిక డిమాండ్‌ ‌మావోయిస్టులపై ఏకపక్షంగా కాల్పులు కరకగూడెం, పినపాక మండలాల్లో నిజనిర్ధారణ కమిటీ సర్వే.. భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15 : ‌భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం బోడగుట్ట అటవీ ప్రాంతంలో గత నెల 5న తెల్లవారు జామున ఆరుగురు మావోయిస్టులను కాల్చి చంపిన పోలీసు అధికార్లపై క్రిమినల్‌ ‌చర్యలు చేపట్టాలని…

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

రెండవ ప్రమాద హెచ్చరిక జారీ.. భద్రాచలంకు రాకపోకలు నిలిపివేత తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. సోమవారం ఉదయం 27 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 49 అడుగులకు చేరుకుంది.…

ఆరుగురు దళ సభ్యులు హతం

   గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు గ్రే హ్యాండ్స్ కానిస్టేబుల్ గాయాలు పినపాక, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని గుండాల మండలం దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు.ఎన్కౌంటర్లో లచ్చన్నతో సహా దళ…

పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో మహిళా మావోయిస్టు హత్య.

భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : మావోయిస్టు పార్టీలో ఉంటూనే పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పని చేస్తుందని బంటి రాధాను మావోయిస్టులు బుధవారం నాడు హత్య చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను కూడా మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీలో…

You cannot copy content of this page