పోలీస్ బేస్ క్యాంపుపై విరుచుకుపడిన మావోయిస్టులు
ఇన్ఫార్మర్ నెపంతో మహిళను హత్య చేసిన మావోలు •ఇద్దరు జవాన్లకు గాయాలు.. హాస్పిటల్కు తరలింపు •ప్రతిఘటించిన పోలీసులు..సమీప అడవుల్లోకి పారిపోయిన మావోయిస్టులు •ఇది కేంద్ర కమిటీ అగ్రనాయకుడు హిడ్మా వ్యూహరచనగా పోలీసుల అనుమానాలు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : సరిహద్దున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి అలజడి రేపింది. పోలీసుల బేస్క్యాంపుపై మావోయిస్టులు ఒక్కసారిగా…