Category Uncategorized

తాజా ఆకలి ఖర్చులకే…

జీవితంలో ఒక్కసారే కాలమిచ్చే అరుదైన గౌరవాన్ని ఎదురెల్లి అందుకునే ఆనందం . నేరుగా ఏదో ఇవ్వాలనే దాగాకుండా ఉండాలనే ఇష్టమైన కోరికలో ఓ అవకాశం రూపంలో కొద్దీ పరీక్షలాంటి ముసురులో కూడా కనిపించని వెచ్చదనాన్ని దాచి గుండె గుబులుకి గుప్పెటనిండా కబుర్ల చిరుతిండ్లను రుచిగల చూపుల్లో నంజుకునే ఆ ప్రత్యేక సమయం తాజా ఆకలి ఖర్చులకే……

ఠాకూర్‌ ఔట్‌… ‌థాక్రే ఇన్‌

‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా ఉన్న మాణిక్యం ఠాకూర్‌ ‌స్థానంలో కొత్తగా మాణిక్‌రావు థాక్రేను ఇన్‌చార్జీగా నియమించింది ఏఐసీసీ. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినప్పటినుండీ ఆ పార్టీలో అంతర్గత కలహాలు మొదలైనాయి. దశాబ్ధాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను కాదని,…

కలెక్టరేట్‌ ‌వద్ద కొనసాగుతున్న రైతుల ఆందోళన

కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి5: కలెక్టరేట్‌ ‌వద్ద రైతుల ధర్నా కొనసాగుతోంది. కలెక్టర్‌ ‌స్పందించే వరకు ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాత్రి కూడా ధర్నా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. సమస్య పరిష్కరించే వరకు అక్కడి నుంచి కదిలేదిలేదని బీష్మించుకున్నారు. కలెక్టర్‌ ‌బయటకు వచ్చేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మూడు పంటలు పండే పొలాల్లో ఇండస్టీల్రు పెడతారా అని రైతులు…

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌కు నిరసన సెగ ..

పెద్ద ఎత్తున ఆందోళన..రైతు రాములు ఆత్మహత్యపై భగ్గుమన్న జనం కలెక్టరేట్‌కు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు పోలీసలతో తోపులాటతో ఉద్రిక్తత..ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలన్న బిజెపి కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి5: కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌తో పాటు,రైతు రాములు ఆత్మహత్యతో భగ్గుమన్న ప్రజలతో కలెక్టరేట్‌  ‌దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువ రైతు రాములు ఆత్మహత్యకు నిరసనగా పెద్ద ఎత్తున రైతులు కలెక్టరేట్‌…

మత విద్వేషాలతో లబ్ధికి కుట్ర

మెటుపల్లి, ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర జనవరి5 : బిజెపి నేతలు కుట్రలు, కుతంత్రాలు, మత కలహాలు సృష్టిస్తూ ప్రజల మధ్య వైరుధ్యాలను సృష్టిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌తెలంగాణ ప్రజల బతుకు దెరువు కోసం ఆరాట పడుతూ తెలంగాణ ప్రజల పేగు బంధంగా ఉందని అన్నారు.…

పంచాయతీ నిధులు స్వాహా చేసిన ఘనులు

అప్పుల్లో కూరుకు పోయిన తెలంగాణ రాష్ట్రం సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి5: పంచాయతీలకు కేటాయించిన కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం గంటలోనే పక్కదారి మళ్లించిందని తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు చేశారు. పంచాయితీలను బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీ నేరుగా నిధులు జమచేస్తే వాటిని…

‌ప్రగతిభవన్‌ ‌ముట్టడికి బిజెవైఎం యత్నం

అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు కలవడానికి వెళితే అరెస్టులా..‘బండి’ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి5: ప్రగతి భవన్‌ ‌వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ ‌వద్ద ధర్నా చేపట్టారు. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తప్పుగా ఇచ్చిన…

కాంగ్రెస్‌తో బిఆర్‌ఎస్‌ ‌పొత్తు ఉండదు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి5: కాంగ్రెస్‌ ‌పార్టీతో బీఆర్‌ఎస్‌ ‌పొత్తు ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. 2023లో అతిపెద్ద జోక్‌ ఇదేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒం‌టిరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో సీఎం కేసీఆర్‌ ‌విశాల దృక్పథంతో పనిచేస్తారని తెలిపారు.…

‘‌ప్రజాతంత్ర’ 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అభినందనీయం

హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 5: ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక, వార పత్రిక నిరంతరం ప్రచురితమై 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక అర్‌అం‌డ్‌బి గెస్ట్ ‌హౌజ్‌లో గురువారం ప్రజాతంత్ర క్యాలెండర్‌, ‌డైరీ-2023ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులను, పలువురును ఉద్దేశించి మాట్లాడుతూ దేవులపల్లి…