Category Uncategorized

నేటి రాజకీయాలు

అధికారం ముసుగులో పదవుల కాంక్షతో అవినీతే పెట్టుబడిగా నయవంచనే పరమావధిగా ఉన్నత చదువు లేకున్నా ఓటు అనే సామాన్యుడి ఆయుధాన్ని కాసులతో కొని మాయ మాటలు చెప్పి అదికారపు సీటు ఎక్కి కమీషన్‌ ‌ల కక్కుర్తితో అందిన కాడికి దోచుకుని ఉన్నత పదవులు చేపట్టి సంక్షేమము మరచి అభివృద్ధిని అటకపై నెట్టి తరాతరాలకు సంపాదన దోచిపెట్టడమే…

భార్యను కాల్చి, షూట్‌ ‌చేసుకున్న కల్నల్‌

న్యూదిల్లీ,జనవరి9 : భారతీయ సైన్యానికి చెందిన లెప్టినెంట్‌ ‌కల్నల్‌ ఆఫీసర్‌ ‌తన భార్యను మర్డర్‌ ‌చేశారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో పనిచేస్తున్న ఆయన తన భార్యను షూట్‌ ‌చేసి, ఆ తర్వాత తనను తాను షూట్‌ ‌చేసుకున్నట్లు తెలుస్తోంది. కల్నల్‌ ఓ ‌సూసైడ్‌ ‌నోట్‌ ‌కూడా రాశారు. తన భార్యకు హాని చేసినట్లు ఆ ఆఫీసర్‌ ‌తన…

విడుదలయిన వృద్ద ఖైదీకి సన్మనాం

శాలువా కప్పి సత్కరించిన జైలు అధికారులు అయోధ్య,జనవరి9 : సాధారణంగా జైలులో శిక్ష అనుభవించే ఖైదీని.. అతడి శిక్ష పూర్తయిన వెంటనే అక్కడి నుంచి పంపేస్తారు. అతడికి సంబంధించిన వస్తువులను ఇచ్చి.. ఇంటికి సాగనంపుతారు. కానీ.. ఆ జైలులో మాత్రం ఐదేళ్ల శిక్ష అనుభవించిన ఓ వృద్ద ఖైదీకి  అధికారులు సన్మానం చేసి పంపించారు. ఉత్తరప్రదేశ్‌…

అం‌జలి ఇంట్లో చోరీ

సామాన్లు ఎత్తుకు పోయినట్లు సోదరి ఆరోపణ న్యూదిల్లీ, జనవరి9 : హిట్‌ అం‌డన్‌ ‌ఘటనలో మరణించిన అంజలి అనే యువతి ఇంట్లో చోరీ జరిగింది. ఢిల్లీలోని కరణ్‌ ‌విహార్‌ ‌ప్రాంతంలోని అంజలి ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. ఈ విషయాన్ని అంజలి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే, ఈ చోరీ వెనుక అంజలి స్నేహితురాలు, అంజలి…

ఉ‌గ్రవాదిగా అర్ష్‌దల్లా గుర్తింపు

కఠినచర్యలకు ఉపక్రమించిన హోంమంత్రిత్వశాఖ న్యూదిల్లీ,జనవరి9 :  ఐఎస్‌ఐ ‌మద్దతు ఉన్న ఖలిస్తాన్‌ ‌టైగర్‌ ‌ఫోర్స్‌కు చెందిన అర్ష్‌దీప్‌ ‌సింగ్‌ ‌గిల్‌ అలియాస్‌ అర్ష్ ‌దల్లాపై హోం మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణచట్టం కింద అర్ష్ ‌దల్లాను ఉగ్రవాదిగా హోంమంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు అర్ష్‌దీప్‌ ‌దల్లా టెర్రర్‌…

విస్తరణ దిశగా బిఆర్‌ఎస్‌

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తామని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమేరకు ఈ నెల 18న పార్టీ ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విచిత్రమేమంటే బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ…

పల్లెలకు బయలుదేరిన ప్రజలు

సంక్రాంతికి కళకళలాడనున్న గ్రామాలు ఏటేటా పందాలకు తగ్గని జోరు ఏలూరు,జనవరి9 : సంక్రాంతి వస్తుందంటే  సొంతూరుకు ఎప్పుడు వెళదామా…కోడి పందాలు ఎప్పుడు జరుగుతాయా అని పలువురు ఎదురుచూస్తుంటారు. సంక్రాంతి పండుగ సంస్క•తిలో కోడి పందాలు భాగమయ్యాయి. పండుగ మూడు రోజులు పందెంరాయుళ్ల హడావుడి అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కోడి  పందాలకు సన్నద్ధమవుతున్నారు.  గ్రామాల్లో…

‌ప్రమాదకరంగా 603 భవనాలు

జోషీమఠ్‌ను వీడిన గ్రామస్థులు ఇళ్లను వీడడంతో కన్నీటి పర్యంతం డెహ్రాడూన్‌,‌జనవరి9 : ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుచించుకుపోతున్నది. దాదాపు 603 భవనాలు బీటలు వారాయి. ప్రమాదకరంగా ఉన్న భవనాలకు అధికారులు సీల్‌ ‌వేశారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సుయి గ్రామాన్ని ఖాళీ చేయించగా.. జనమంతా కన్నీటితో తమ ఇండ్లను వీడి వెళ్తున్నారు. బాధితులనంతా మనోహర్‌భాగ్‌కు తరలించారు. బాధితులు…

బలవంతపు మతమార్పిళ్లు జాతిభద్రతకు ప్రమాదం

కేంద్రం దీనిని వెంటనే పరిష్కరించాలి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచన న్యూదిల్లీ,జనవరి9 :  మతమార్పిడి ఓ సిరీయస్‌ అం‌శమని, దానికి రాజకీయ రంగు పూయరాదు అని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది.  బలవంతపు మార్పిడుల వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ సీరియస్‌ ‌సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగాలని కోర్టు సూచించింది. మత…