Category Uncategorized

కేంద్ర కేబినేట్‌ ‌విస్తరణపై ఊహాగానాలు

వచ్చే ఎన్నికలు లక్ష్యంగా టీమ్‌ను పటిష్టం చేసే పనిలో మోదీ తెలంగాణ నుంచి కొత్తగా ఒకరిద్దరికి చోటు అంటూ వార్తలు న్యూదిల్లీ,జనవరి9 : కేంద్రమంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. వరుసగా జాతీయ డియాలో కూడా దీనిపై ప్రచారం సాగుతోంది. 9 రాష్టాల్ర అసెంబ్లీ, 2024 సార్వత్రిక ఎన్నికలు, మంత్రుల పనితీరు ఆధారంగా ప్రధాని నరేంద్రమోడీ…

12 ‌నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీ

తిరుమల,జనవరి9 : శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 12 వ తేదీ నుంచి టీటీడీ జారీ చేయనున్నది. ఏ రోజుకారోజు దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ఎప్పటిమాదిరిగానే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయనున్నారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంను…

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్‌ ‌సొంత ప్రసంగం

చెల్లదంటూ అసెంబ్లీలో డిఎంకె తీర్మానం వాకౌట్‌ ‌చేసిన గవర్నర్‌ ‌రవి చెన్నై,జనవరి9 : తమిళనాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ ‌రవి వాకౌట్‌ ‌చేశారు. గవర్నర్‌ ‌ప్రసంగం చేస్తున్న సమయంలో అధికార డీఎంకే కూటమి చెందిన సభ్యలు సోమవారం సభలో గందరగోళం సృష్టించారు. నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం…

ప్రజాతంత్ర డైరీ, క్యాలెండర్ 2023 ఆవిష్కరణ

ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ  ని ఆవిష్కరించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్… ప్రజాతంత్ర దినపత్రిక 2023 క్యాలెండర్, డైరీ ని హనుమకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ ఆదివారం సర్క్యూటివ్ గెస్ట్ హౌస్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాతంత్ర దినపత్రిక తెలంగాణ ఉద్యమం కాలంలో ప్రజలను…

లక్క ఇల్లు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజపీఠం మీద కూర్చోబెట్టాడు. ధర్మరాజు సద్గుణ సంపన్నుడిగా, దయార్ద్రహృదయుడిగా, ధైర్యస్థైర్య సమన్వితుడిగా ప్రజాభిమానం చూరగొన్నాడు. తన తండ్రి పాండురాజుకన్నా పరిపాలనలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అర్జునుడు తూర్పు, దక్షిణ ప్రాంతాలపై విజయ యాత్ర సాగించాడు. ఆనాటికానాటికి పాండవుల కీర్తి అంతటా వ్యాపించడం ధృతరాష్ట్రునికి  చింతన గలిగించింది.…

రాజకీయ మేధావి మధు లిమాయె

నేడు మధు లిమాయె వర్ధంతి మధు లిమాయె పూణే పట్టణంలో 1922 మే 1వ తేదీన జన్మించారు. ఆయన పూర్తి పేరు మధుకర్‌ ‌రామచంద్ర లిమాయే. మధులి మాయె స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న, కాంగ్రెస్‌ ‌ను ముఖ్యంగా ఇందిరా గాంధీని వ్యతిరేకించిన ప్రముఖ వ్యక్తులలో ఒకరు. ఆయన సోషలిస్ట్ ‌వ్యాసకర్త, సామాజిక కార్యకర్త. పూణే లోని…

అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు

దేశంలో వేయిమందికి ఉద్వాసన న్యూఢిల్లీ,జనవరి7:ప్రముఖ ఈ-కామర్స్ ‌సంస్థ అమెజాన్‌ ఈ ఏడాది సుమారు 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ తొలగింపు పక్రియలో దాదాపు వెయ్యి మంది భారత ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌ ఇం‌డియాలో ప్రస్తుతం లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 1,000 మంది ఉద్యోగాల…

దిల్లీలో మరోమారు వాయుకాలుష్యం

న్యూదిల్లీ,జనవరి7 :ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకరంగా మారింది. ఎయిర్‌ ‌క్వాలిటీ 400 పాయింట్లుగా నమోదు కావడంతో అక్కడ పరిస్థితి భయంకరంగా తయారైంది. అయితే ఈ గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉన్నట్టు కమిషనర్‌ ఆఫ్‌ ఎయిర్‌ ‌క్వాలిటీ ప్యానెల్‌ ‌తెలిపింది. అయితే ఢిల్లీ – ఎన్సీఆర్‌ ‌లో గాలి నాణ్యత మెరుగుపడడంతో ఇటీవలే…

9‌న తిరుమల ఆన్‌లైన్‌ ‌కోటా టిక్కెట్ల విడుదల

తిరుమల,జనవరి7 : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300ల టికెట్ల ఆన్‌లైన్‌ ‌కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ ‌చేసుకోవాలని కోరారు.తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథిగృహాల ప్రాంతంలో…