Category Uncategorized

రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్‌ ‌రాజకీయాలు

కడప, మార్చి 28 : రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్‌ ‌రాజకీయాలు భగ్గుమన్నాయి. పులివెందుల లో తుపాకీ కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు భరత్‌ ‌తుపాకీతో ప్రత్యర్థులపై చెలరేగిపోయాడు. భరత్‌ ‌జరిపిన కాల్పుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త దిలీప్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తెలుగు దేశం పార్టీకి చెందిన…

వ్యవసాయ సంక్షేమంలో అగ్రగామిగా తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లలో దక్షిణ భారతంలో మొదటి స్థానంలో..దేశంలో రెండవ స్థానంలో తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 6.71 మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు హైదరాబాద్‌, ‌మార్చి 28 : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిరంతర శ్రమ మేథోమధనం, దార్శనికత, దూరదృష్టితో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవడం వల్ల తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే ధాన్యం కోనుగోలులో అద్భుతమైన ప్రగతిని సాధించింది.…

భోజ్‌ ‌పురి నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య

లక్నో, మార్చి 28 : భోజ్‌ ‌పురి నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య కేసులో భోజ్‌ ‌పురి గాయకుడు సమర్‌ ‌సింగ్‌, అతని సోదరుడిపై హత్య కేసు నమోదైంది. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 25ఏళ్ల ఆకాంక్ష దుబే మార్చి 28న వారణాసిలోని ఓ హోటల్‌ ‌మార్చి 26న ఆత్మహత్య…

నేడు దిల్లీకి ఏపి సిఎం జగన్‌

అమరావతి, మార్చి 28 : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ ‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం జగన్‌ ‌ఢిల్లీకి పయనం కానున్నారు. ఢిల్లీలో ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారంవిజయవాడ విమానాశ్రయం నుంచి జగన్‌ ‌ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ఈ నెల 17న…

మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం వాయిదా తీర్మానం

న్యూ దిల్లీ, మార్చి 28 : మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పోరాటం ఉధృతం చేసింది. ఈ బిల్లుపై చర్చను కోరుతూ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై చర్చించాలని ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఈ తీర్మానాలు ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు…

ఆధార్‌-‌పాన్‌ ‌లింక్‌ ‌గడవు పొడిగింపు

న్యూ దిల్లీ, మార్చి 28 : పాన్‌ ‌కార్డుకు ఆధార్‌ ‌నెంబర్‌ ‌లింక్‌ ‌చేసే గడువును కేంద్రం పొడిగించింది. పాన్‌-ఆధార్‌ ‌లింక్‌ ‌గడువు  తేదీని జూన్‌ 30 ‌వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు ఇంకొంతకాలం సమయం ఇచ్చేందుకు గడువు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం…

సద్దుమణగని సావర్కర్‌పై వ్యాఖ్యల దుమారం

ముంబై, మార్చి 28 :  సావర్కర్‌ ‌పై రాహుల్‌ ‌గాంధీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సద్దుమణగ లేదు. తాజాగా వీర్‌ ‌సావర్కర్‌ ‌మనుమడు రంజిత్‌ ‌సావర్కర్‌ ‌రాహుల్‌ ‌వ్యాఖ్యలపై కన్నెర్ర చేశారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు రాహుల్‌ ‌క్షమాపణ చెప్పకుంటే ఆయనపై కేసు నమోదు చేస్తానని చెప్పారు. వీర్‌ ‌సావర్కర్‌ను అవమానపరచేలా రాహుల్‌, ‌కాంగ్రెస్‌…

ఇం‌టితో ఎంతో అనుబంధం ఉంది అయినా ఖాలీచేస్తా

కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, మార్చి 28 : కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత దిల్లీలోని తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయాలన్న నోటీసుకు కట్టుబడి ఉంటానని రాహుల్‌ ‌గాంధీ లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు.…

కూల్‌ ‌డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం

వేసవి  వచ్చిందంటే ప్రజలు కూల్డ్రింక్‌ ‌షాపులవైపు పరుగెడతారు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్లలో  కూల్డ్రింక్‌ ‌బాటిల్స్ ‌నిండి  ఉంటాయి. చాలామంది ప్రతి వారం  షాపింగ్‌ ‌మాల్స్ ‌కు వెళ్లి కార్టూన్‌ ‌కొద్దీ శీతలపానీయాలు కొని   కార్ట్ ‌ను బలవంతంగా తోసుకువస్తుంటారు.  వాస్తవానికి కూల్‌ ‌డ్రింక్స్ ‌చల్లదనాన్ని ఇవ్వవు. ఇవ్వకపోగా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని  అనేక…