Category Uncategorized

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 28 : ఒక్క కాన్పులో ఓ మహిళకు నలుగురు పిల్లలు పుట్టారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్‌లోని పీపుల్స్ ‌హాస్పిటల్‌లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంబీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌ ‌కు చెందిన గొట్టుముక్కల లావణ్య…

పోలీసు ఉద్యోగాలకు నియామక పక్రియ

హాల్‌ ‌టిక్కెట్లు డౌన్‌ ‌లోడ్‌ ‌చేసుకుపే వెసులుబాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు నియామక పక్రియ కొనసాగుతున్నది. ఎస్‌సీటీ పీసీ , ఎస్‌సీటీ పీసీ పోస్టులకు ఏప్రిల్‌ 2‌న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్‌ ‌లెవల్‌ ‌పోలీసు రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు ప్రకటించింది. 2వ తేదీన ఉదయం 10 నుంచి…

అత్యంత సుందరంగా హైదరాబాద్‌

కార్పొరేట్‌ ‌రెస్పాన్స్‌బిలిటీ కింద చెరువుల అభివృద్ధితో సుందరకీరణ చెరువుల్లో పట్టా భూములు ఉంటే మరోచోట కేటాయింపు పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కెటిఆర్‌..ఒప్పంద పత్రాలు అందజేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : హైదరాబాద్‌ ‌సుంపదరీకరణ..అంతర్జాతీయ స్థాయి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడించారు. ఇందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీఎస్‌ఆర్‌…

మాతా శిశు మరణాలు తగ్గుముఖం

దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ ఎర్రమంజిల్‌లో 200 పడకల సంరక్షణ కేంద్రం శంకుస్థాపన సభలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్‌…

తెలంగాణలో వైద్య విద్య విప్లవం..

మారుమూల జిల్లాకు సైతం మెడికల్‌ ‌కాలేజీలు తి లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్‌ ‌సీట్లు, 7 పీజీ సీట్లు ఈ ఏడాది 9 మెడికల్‌ ‌కాలేజీలతో గణనీయంగా పెరుగనున్న సీట్ల సంఖ్య కేంద్రం ఒక్క కాలేజీ ఇవ్వకున్నా, సొంత నిధులతో స్వరాష్ట్రంలో 21 మెడికల్‌ ‌కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్‌ ‌కాలేజీల పై…

వడగండ్ల రైతులకు తక్షణం సాయం

రూ.పదివేలు అందించాలని ఆదేశం పోడుపట్టాల పంపిణీకి సిద్ధం కండి రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించండి అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల సాయానికి చర్యలు సిఎస్‌, అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్‌ ‌భద్రాచలం కల్యాణానికి కోటి….సిఎం ప్రత్యేక నిధుల నుంచి విడుదల…మంత్రి కృతజ్ఞతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : అకాలంగా…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

నిజాం నిరంకుశ పాలనలో  బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు’ ముందు వరుసలో నిలుస్తారు..కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ ‌రాజ్యంలో కాంగ్రెస్‌  ‌పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం సర్వస్వం…

రాహుల్‌ ‌విదేశీ మహిళకు పుట్టిన బిడ్డ

అందుకే దేశభక్తి కనిపించడంలేదు రాహుల్‌పై బిజెపి ఎంపి వివాదాస్పద వ్యాఖ్యలు న్యూ దిల్లీ, మార్చి 28 : రాహుల్‌ ‌గాంధీ కుటుంబంపై  బీజేపీ ఎంపీ  సంజయ్‌ ‌జైశ్వాల్‌ ‌వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి ఎప్పటికీ దేశభక్తుడు కాలేడని జైస్వాల్‌ ‌వ్యాఖ్యానించారు.  పైగా 2 వేల సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పిన మాటలనే..తాను…

కర్నాటకలో ఒంటరి పోరాటం

కాంగ్రెస్‌, ‌బిజెపిలకు దూరంగా పోరు తదుపరి అధికారం తమదే అన్న జేడీఎస్‌ అధినేత కుమారస్వామి బెంగళూరు, మార్చి 28 : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,  జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాకట ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం…