Category Uncategorized

‌గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌సూపర్‌ ‌పవర్‌గా భారతం…!

  విచక్షణారహితంగా శిలాజ ఇంధనాలను (ఫాజిల్‌ ‌ఫుయల్స్) ‌వినియోగంతో పర్యావరణంలో కార్బన్‌ ఉద్గారాలు పెరగడంతో భూతాపం, వాతావరణ ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రవాణా, స్టీల్‌, ‌సిమెంట్‌, ఎరువులు, పెట్రో కెమికల్స్ ‌లాంటి పరిశ్రమల్లో తరిగే శిలాజ ఇంధనాల వినియోగం అధికంగా కొనసాదుతోంది. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా తరగని పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడం తక్షణావసరంగా…

అధికారిక నివాసం ఖాలీ చేయండి ..!

రాహుల్‌ ‌గాంధీకి లోక్‌సభ సెక్రటేరియట్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మార్చి 27 : ప్రభుత్వ అధికారిక నివాసం ఖాలీ చేయాలంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్‌ ‌గాంధీకి నోటీసులు అందాయి. పార్లమెంటు సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్న తర్వాత లోక్‌సభ హౌస్‌ ‌కమిటీ ఈ నోటీసును జారీ చేసింది. రాహుల్‌ ‌గాంధీ 12 తుగ్లక్‌…

లక్షద్వీప్‌ ఎం‌పి కేసులో నేడు విచారణ

లోక్‌సభ సభ్యతం పునరుద్దరించాలని కేసు న్యూ దిల్లీ, మార్చి 27 : లక్షద్వీప్‌కు చెందిన ఎన్సీపీ నేత ఎంపీ మహమ్మద్‌ ‌ఫైజల్‌ ‌కేసును సుప్రీమ్‌ ‌కోర్టు నేడు మంగళవారం విచారించనుంది.  ఓ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే ఆ కేసులో ఎంపీ ఫైజల్‌ను అనర్హుడిగా లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. ఆ కేసు తీర్పుపై…

వేసవి సెలవుల్లో సామన్య భక్తులకు ప్రాధాన్యం

సిఫారసు లేఖలపై నియంత్రణ నడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు రోజుకు 10 వేల టోకెన్లు జారీ వి•డియాకు వివరించిన టిటిడి ఛైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి తిరుమల, మార్చి 27 : వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సోమవారం తిరుమలలో వేసవి…

సిపిఆర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

ఆందోళన కలిగిస్తున్న సడెన్‌ ‌కార్డియాక్‌ అరెస్ట్‌లు సిపిఆర్‌ ‌చేస్తే బతికే ఛాన్స్…‌సమయస్ఫూర్తితో వారిని కాపాడవొచ్చు ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలి సంగారెడ్డి శిక్షణా కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 27 : సడెన్‌ ‌కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైన వారిని కాపాడేందుకు సిపిఆర్‌ ‌పక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని…

వారసత్వం మా బలం

ఇన్‌స్టాలో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ పోస్ట్ ‌న్యూ దిల్లీ, మార్చి 27 : ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ తన ట్విట్టర్‌ ‌బయోని ’డిస్‌ ‌క్వాల్గి•డ్‌ ఎం‌పీ’గా మార్చుకున్నారు. తాజాగా గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్‌ ‌చేస్తూ రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ‌పెట్టారు.…

ఇలా చేరిక.. అలా రాజీనామా

ఎప్పుడూ కాంగ్రెస్‌ ‌వాదినేనంటూనే తను పార్టీలో చేరలేదంటూ డిఎస్‌ ‌ట్విస్ట్ ‌కుమారుడి కోసమే గాంధీభవన్‌ ‌వెళ్లానని వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 27 : సీనియర్‌ ‌రాజకీయ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్‌ ‌గూటికి చేరిన డీఎస్‌.. ఒక్కరోజు కూడా గడువక…

‘‌పల్లె ప్రగతి’తో దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు

కేంద్రంతో మనకు రాజకీయ వైరుధ్యాలున్నా అవార్డులు ఇవ్వక తప్పడం లేదు ఇప్పుడన్ని గ్రామాలు అంకాపూర్‌, ‌గంగదేవి పల్లిలే… సిరిసిల్లలో అవార్డులు పొందిన గ్రామాల సర్పంచ్‌లకు మంత్రి కెటిఆర్‌ అభినందన పల్లె ప్రగతిలో పల్లెలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నాయి : కలెక్టర్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 27 : 75 ఎండ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో సీఎం…

పాండిచ్చేరిలో దారుణం బిజెపి నేత దారుణహత్య

పాండిచ్చేరి, మార్చి 27 : పుదుచ్చేరిలోని విలియనూర్‌ ‌లో దారుణం జరిగింది. సీనియర్‌ ‌బీజేపీ లీడర్‌ ‌రంగస్వామి కుమారుడు సెంథిల్‌ ‌కుమార్‌ (46)‌ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు. మంగళం నియోజక వర్గంలో ఆదివారం రాత్రి జరిగిన బీజేపీ టింగ్‌ ‌లో పాల్గొన్న ఆయన.. విలియనూర్‌ ‌కణ్ణగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సపంలోని…