Category Uncategorized

కేరళతో సరిహద్దుల్లో నిఘా

పది చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు మద్యం, నగదు సరఫరాలపై చెక్‌ బెంగళూరు, ఏప్రిల్‌ 3 : ‌కర్ణాటకలో మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  డబ్బు, ఇతర ఉచితాల ప్రవాహాన్ని నిరోధించడానికి దక్షిణ కన్నడ జిల్లా యంత్రాంగం కేరళతో సరిహద్దు పాయింట్ల వద్ద నిఘాను పెంచింది. కేరళతో అంతర్‌రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద…

తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు

శ్రీదేవీ సమేతంగా మాడవీధుల్లో ఊరేగిన శ్రీవారు మూడు రోజుల పాటు వివిధ సేవల నిలిపివేత తిరుమల, ఏప్రిల్‌ 3 : ‌తిరుమల  శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు  ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 5 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 5 వరకూ స్వామివారికి కల్యాణోత్సవం, ఊంజల్‌…

అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌భరతమాత కంటిలో నలుసు కానున్నారా..!

 అమృత్‌సర్‌ ‌జిల్లాలోని జల్లూపూర్‌ ‌ఖేర్‌ ‌గ్రామంలో 17 జనవరి 1993న జన్మించిన అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ఉనికి 2020లో ఢిల్లీ నగర శివారులో జరిగిన సుదీర్ఘ రైతు పోరాటంలో వినిపించడం, నేడు ‘బింద్రేన్‌వాలే – 2.0’ అంటూ దేశమంతా చర్చించుకునే స్థాయికి చేరుకోవడం చూస్తున్నాం. సీనియర్‌ ‌సెకండరీ విద్య అభ్యసించిన అనంతరం దుబాయ్‌కి మారిన దశాబ్దం తరువాత…

షర్మిల పిలుపుకు విపక్షాలన్నీ ఒక్కటయ్యేనా !

వొచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్రసమితి(బిఆర్‌ఎస్‌) ‌పార్టీని ఎట్టి పరిస్థితిలో గద్దె దింపాలన్న లక్ష్యంగా పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీలన్నీ ఏక తాటిపైకి వొచ్చే అవకాశాలున్నాయా అన్నదిప్పుడు తెలంగాణ సమాజంలో ప్రధాన చర్చనీయాంశమైంది. అందులోనూ ఒకనాడు రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తాను జగనన్న విడిచిన బాణంగా చెప్పుకుని తెలంగాణ వ్యాప్తంగా పర్యటించిన షర్మిల పిలుపుకు నిజంగానే…

ఆత్మీయతను కోల్పోతున్న బిఆర్‌ఎస్‌ ‌సమ్మేళనాలు

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుగా పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని  తీసుకురావాలని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జల్లాల్లో మండల స్థాయిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ హ్యాట్రిక్‌ ‌కొట్టాల్సిందేనని, అందుకు అరవై లక్షల మంది పార్టీ శ్రేణులను చైతన్యపర్చేలా విస్తృత…

లోకకల్యాణ విభుడవు

దైవాంశ సంభూతుడవు.. మనిషిగా మా మధ్యనే సంచరిస్తూ.. ధర్మ పాలన అందిస్తూ.. తండ్రిమాటను జవదాటని ఓరామా..! పదునాలుగేండ్ల అరణ్యవాసంతో పితృ వాక్య పరిపాలకుడిగా పేరుందిన… ఓ  దశరథ రామా ఓ శ్రీరామ..! మానవ విలువలను తెలియజేస్తూ ఏక పత్నివ్రతుడుగా నిలిచి …. ఆలుమగలు ఆప్యాయతానురాగాలకు చిహ్నంగా …నిలిచిన జానకి రామా! ఓ శ్రీరామ..! ప్రజాభీష్టం మేరకు…

ఏ ‌వెలుగులకీ ప్రస్థానం…

విను నాలోని ధ్వనులను కొండ చర్యలు కూలుతున్నవి లోపలి గదులు పొరలు కంపిస్తున్నవి భీకర తుఫాను గాలులు ముంచెత్తుతున్నవి లావా పొంగుతుంది వేడి సెగలు జ్వాలలు గుబురుగా  పొగలు నాలో కిటికీలన్నీ తెరిచినప్పటినుంచే ఒక్కొక్కటిగా ప్రవేశించాయి లోనికి పేరుకుని మరిగి మరిగి నిండి విస్పోటనం గాంచుతున్నాయి వింటున్నావా…? బతుకులు ప్రశ్నార్ధకమైన కాలాల నుండి అస్తిత్వాన్ని అందలమెక్కించే…

రక్త మోడుతున్న రహదారులు…

అతివేగం హానికరం, భద్రతా నియమాలు పాటించు భరోసాగా జీవించు,ఏంటి కొటేషన్లు చెబుతున్నారు అనుకుంటున్నారా, రోజురోజుకు   రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మాట చెప్పవలసి వస్తుంది. రోజురోజుకు రహదారులన్నీ రక్తంతో ఎరుపెక్కుతున్నాయి. ఎక్కడో ఒకచోట  కూలీల వాహనం ఎదురు వాహనం  ఢీకొని, వాహనాలు పాదాచారులను ఢీకొని వారు చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో 13…

“విధి నిర్వహణ సరేసరి… హక్కుల మాటేమిటి మరి”

శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు వ్యవస్థ. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేము, బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు పోలీసేనన్నది నగ్న సత్యం..అత్యవసర సర్వీసుల చట్టం ప్రకారం క్రమశిక్షణతో పనిచేస్తూ, శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు వ్యవస్థలో కానిస్టేబుళ్ళు…