Category Uncategorized

యుగపురుషుడు పివి

(నేడు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహ రావు జయంతి) మొట్ట మొదటిసారి కాంగ్రెస్‌ ‌పార్టీ నుండి నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి ఐదు సంవత్సరాలు దేశాన్ని ఏలిన దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ ప్రాంతపు  పాములపర్తి వెంకట నరసింహారావు ప్రధాని పదవిని అధిష్టించి సామాన్యుడు మరీ అంగ బలం లేని వ్యక్తి దేశాధినేత కావచ్చని…

నివాసయోగ్యత సూచికలో భారత మహానగరాలు..!

(ఇటీవల ఈఐయు సంస్థ విడుదల చేసిన ‘‘క్వాలిటీ ఆఫ్‌ ‌లైఫ్‌/‌లివబులిటీ ఇండెక్స్ – 2023’’ ‌నివేదిక ఆధారంగా) ప్రపంచవ్యాప్తంగా 173 దేశాల్లో నెలకొన్న ప్రజారోగ్య వసతులు, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక/వినోదాత్మక సంపదలు, విద్య, స్థిరత్వ ప్రజాపాలన, మౌళిక వనరుల కల్పన వంటి అంశాల్లో 173 దేశాలు, 173 ప్రపంచ నగరాల నివాసయోగ్యత, దేశాల జీవన ప్రమాణాలను…

రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ లో జోష్‌ ..!

తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ ‌తీవ్ర కసరత్తు చేస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముందు దశాబ్ధకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ళ కాలంలో అధికారానికి దూరమైంది. ప్రజల కోరికమేరకు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వటంద్వారా తిరిగి తమను అధికారంలోకి తీసుకొస్తారని ఆశించిన కాంగ్రెస్‌కు ఆ అవకాశం…

శత్రువులంతా ఒక్కటయ్యారు

ప్రతిపక్ష పార్టీల్లో భయం కనిపిస్తుంది ప్రతిపక్షాలను చూస్తే జాలేస్తుంది మధ్యప్రదేశ్‌ ‌పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ భోపాల్‌, ‌జూన్‌ 27 : 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌ ‌పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన బీజేపీ…

పీవోకే భారత్‌లో కలుస్తానంటుంది

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌తరచూ అంతర్జాతీయ వేదికల మీద కశ్మీర్‌ అం‌శాన్ని ప్రస్తావిస్తూ తొండివాదనను వినిపించే పాకిస్తాన్‌ ‌కు తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌ ‌నాథ్‌ ‌సింగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ము వర్సిటీలో జరిగిన భద్రతా సదస్సుకు హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ ‌భారత్‌ ‌లో అంతర్భాగమని..…

దిల్లీ ఎయిర్‌ ‌పోర్టులో నకిలీ కస్టమ్స్ ఆఫీసర్లు

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌సౌదీ అరేబియా నుండి భారత్‌ ‌వచ్చిన 53 ఏళ్ల మహమ్మద్‌ ‌సులేమాన్‌ ‌ను కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి ఇద్దరు ఆగంతకులు అతను కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తాన్ని దోచుకుని నడిరోడ్డుపై వదిలేశారు. దిక్కుతోచని స్థితిలో సులేమాన్‌ ‌ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌ ‌ప్రకారం..…

అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు

ప్రభుత్వం వొచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువులు పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్రలో భట్టి విక్రమార్క సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌రాష్ట్రంలో అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన  పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్‌ ‌తండాలో…

గ్యాంగ్‌స్టర్‌ ‌హత్యపై సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించిన అతిక్‌ అహ్మద్‌ ‌సోదరి

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌గ్యాంగ్‌స్టర్‌ ‌నుంచి రాజకీయవేత్తగా మారిన అతిక్‌ అహ్మద్‌ ‌సోదరి తన ఇద్దరు సోదరులు, మేనల్లుడి మరణానికి ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులపై బాధ్యత వహించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయేషా నూరి తరఫు న్యాయవాదులు సోమేష్‌ ‌చంద్ర ఝా, అమర్త్య ఎ. శరణ్‌ అతిక్‌ ‌హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని…

బీజేపీకి బీఆరెస్‌ ‌బీటీమ్‌..

‌కేసీఆర్‌ ‌మహారాష్ట్రలో డ్రామా చేస్తున్నారు మహా రాజకీయాలపై కేసీఆర్‌ ‌ప్రభావం ఏ మాత్రం ఉండబోదు శివసేన నేత ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌ముంబై, జూన్‌ 27 : ‌కేసీఆర్‌ ‌ప్రసంగంపై శివసేన(యూబీటీ) నేత ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌స్పందించారు. కేసీఆర్‌ ‌మహారాష్ట్రలోకి వచ్చి డ్రామా చేస్తున్నారని.. ఇలానే నాటకాలాడితే తెలంగాణలో కూడా అధికారం కోల్పోవడం ఖాయమని…