Category Uncategorized

అం‌తరిక్ష పరిశోధన రంగం కీలక మైలు రాయి దాటింది

చంద్రయాన్‌-3 ‌మొదటి దశ విజయవంతం పట్ల సిఎం కెసిఆర్‌ ‌శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : శ్రీహరికోటలోని సతీష్‌ ‌ధావన్‌ అం‌తరిక్ష కేంద్రం నుండి ఎల్‌బిఎం-ఎం4 చంద్రయాన్‌-3 ‌ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం పట్ల ఇస్రో చైర్మన్‌, ‌శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు…

చంద్రయాన్‌-3 ‌ప్రయోగం విజయవంతం

నిర్దేశిత భూకక్ష్యలోకి ప్రవేశం.. ఆగస్టు 23 లేదా 24న చంద్రునిపై ల్యాండింగ్‌కు అవకాశం శాస్త్రవేత్తల ఆనందం…రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 14 : చందమామపై అన్వేషణలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్వహించిన చంద్రయాన్‌-3 ‌విజయవంతంగా నిర్దేశిత భూకక్ష్యలోకి ప్రవేశించింది. శుక్రవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 2.35…

రాష్ట్రంలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : తెలంగాణలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు జరిగాయి.  31 మంది ఐఏఎస్‌ అధికారులకు స్థాన చలనం, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఆర్‌హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్‌ ‌జనరల్‌గా శశాంక్‌ ‌గోయల్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే యువజన సర్వీసులు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను, ఆర్కియాలజీ డైరెక్టర్‌, ‌క్రీడాపాధికార…

తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 14 : తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌ ‌ఛార్జి ఉపకులపతిగా ప్రస్తుత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రెటరీ, ఉన్నత విద్యాశాఖ ఇన్‌ ‌ఛార్జి కమిషనర్‌ ‌వాకాటి కరుణను నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీగా ఉన్న ప్రొఫెసర్‌ ‌డాక్టర్‌ ‌రవీందర్‌ ‌గుప్తా ఒక…

చంద్రయాన్‌-3 ‌దేశ ప్రజల ఆశలను, కలలను నెరవేర్చుతుంది

హైదరాబాద్‌, ‌పిఐబి, జూలై 14 : చంద్రగ్రహానికి భారతదేశం చేపట్టిన మూడో లూనర్‌ ‌మిశన్‌ ‘‌చంద్రయాన్‌-3’ ‌యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి తన వివిధ ట్వీట్‌లలో – ‘‘భారతదేశం యొక్క అంతరిక్ష రంగం గురించి ప్రస్తావించవలసి వస్తే, 2023 జులై 14 వ తేదీని సదా…

ఏపీలో ఇసుక తవ్వకాలపై నిషేధం యథాతథం

ఎన్జీటి తీర్పుపై స్టేకు సుప్రీమ్‌ ‌కోర్టు నిరాకరణ న్యూ దిల్లీ, జూలై 14(ఆర్‌ఎన్‌ఎ) : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రభుత్వానికి సుప్రీమ్‌ ‌కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక తవ్వకాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అడ్డగోలుగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను నిషేధించాలంటూ ఎన్జీటి ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం…

యూపి మార్కెట్‌లో టమాటాల దొగతనం

విచారణ జరిపించాలన్న అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌లక్నో, జూలై 14 : దేశంలో ప్రస్తుతం టమాటా ధరల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. టమాటా ధరలు కిలో వందకుపైగా ఉండటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో టమాటా చోరీలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా మార్కెట్‌లోని కూరగాయల షాపు నుంచి 26 కేజీల టమాటాలు మాయమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ ‌జిల్లాలో…

యూపిలోనూ భారీ వర్షాలు

పొంగి ప్రవహిస్తున్న శారదానది నదిలో కొట్టుకు పోయిన పాఠశాల 145 మంది మృత్యువాత….హిమాచల్‌ ‌వరదల్లో అత్యధికంగా  91 మంది మృతి న్యూ దిల్లీ, జూలై 14 : రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పలు నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో…

ఆధునిక కాలంలో అపసవ్య ధోరణులు!

 కల్తీ మరియు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఇప్పటికే అనేక మంది ప్రజలు రోగాల పాలై హాస్పిటల్స్  అంకితమైపోతున్నారు. కల్తీ సర్వాంతర్యామిలా మారిపోయింది.ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పుగా తయారైన “కల్తీ” ఆహార పదార్థాలను,నకిలీ ఔషధాలను నియంత్రించి ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా అభివృద్ది చెందుతుంది.  కల్తీ మరియు…