Category Uncategorized

పోతురాజుల ఊరేగింపు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక : మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించే పోతురాజుల ఊరేగింపు మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపడుతాయని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి బాలాపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోతురాజుల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా కన్నుల పండువుగా నిర్వహించారు.…

ఉనికి కోసమే ప్రతిపక్షాల అసత్య ఆరోపణలు : మంత్రి పి.సబితా రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 15: మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధితో తమ ఉనికి ఎక్కడ లేకుండా పోతుందోనని కొన్ని పార్టీల నాయకులు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ తో పాటు కార్పొరేషన్ లో దాదాపు రూ.2.67 కోట్ల…

విజయేంద్ర సగరకు కమిటీతో సంబంధం లేదు : అఖిల భారత సగర మహాసభ నేతలు వెల్లడి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : అఖిల భారత సగర మహాసభ సంఘం పేరు చెప్పి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న విజయేంద్ర సగరతో పాటు పాత కమిటీ సభ్యులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అఖిల భారత సగర మహాసభ నేతలు కొండ అనిల్ కుమార్ సగర, దామోదర్ సగర స్పష్టం చేశారు. వారి కాలపరిమితి…

ఆదినారాయణ, శేజల్ మోసాలపై విచారణ చేపట్టి శిక్షించాలి

•నేతకాని మెహర్ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ బోర్లకుంట దీపక్ ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : గ్రామీణ పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని బోగస్ ఆరిజిన్ సంస్థ పేరుతో పాడి పరిశ్రమ రుణాలు, గేదెలకు, ఆవులకు ఇన్సూరెన్స్, నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలో అమాయక రైతులు, ప్రజా ప్రతినిధులను మోసం చేస్తున్న…

ఉమ్మడి పౌర స్మృతి కి రాతపూర్వక చిత్తుప్రతి కూడా ఎందుకు లేదు!?

2018 లో 21వ లా కమిషన్ రిపోర్ట్ ఇస్తే, ఈ ఐదేళ్లు చడీ చప్పుడు చేయని కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు 22 వ లా కమిషన్ ద్వారా నెలరోజుల్లోనే అభిప్రాయం చెప్పమని ఎందుకు ఆదేశిస్తోంది!? పోనీ ఈ కమిషన్ వైపు నుంచీ ఏమన్నా  నిర్దిష్ట ప్రతిపాదనలు, ఉన్నాయా అంటే లేవు! ఒక చిత్తు ప్రతి లేదు. వివిధ ప్రజా…

స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌గ్రావిణలో తెలంగాణ జిల్లాలు సత్తా

జూన్‌ ‌నెలకు కేంద్రం ప్రకటించిన 12 జిల్లాల్లో 4టికి స్థానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌గ్రావి•ణలో మరోసారి తెలంగాణ జిల్లాలు సత్తా చాటాయి. జూన్‌ ‌నెలకు 4 కేటగిరీల్లో తొలి 3 స్థానాల్లో నాలుగు జిల్లాలు నిలిచాయి. కేంద్రం ప్రకటించిన 12 జిల్లాల్లో తెలంగాణ నుంచే 4 జిల్లాలు ఉన్నాయి.…

రైతులను ఆందోళనకు గురి చేసిన కాంగ్రెస్‌ ‌పార్టీ..

కరెంట్‌పై మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదు మీటర్లు పెట్టది లేదని స్పష్టం చేసిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అని కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారు…ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రయత్నం చేస్తుంది..అని…

హరీష్‌ ‌రావుతో ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : మంత్రి హరీష్‌ ‌రావును గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజసింగ్‌ ‌కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపుపై  మంత్రి హరీష్‌ ‌రావును కలిసి చర్చించారు. వివిధ పనులకు సంబంధించి నిధులు విడుదల చేయాలని కోరారు. ఇదే విషయాన్ని రాజాసింగ్‌ ‌చెప్పారు. అయితే తాజా రాజకీయ పరిస్థితుల్లో వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో…

తయారీ రంగంలో జపాన్‌ ఆదర్శం

అణుదాడిని తట్టుకుని తలెత్తుకు లేచింది.. వనరులు తక్కువ ఉన్నా అభివృదిలో అగ్రగామిగా నిలిచింది చందన్‌వల్లి ఇండస్ట్రియల్‌ ‌పార్కులో జపాన్‌ ‌కంపెనీకి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : తయారీ రంగంలో ప్రపంచానికి జపాన్‌ ఆదర్శమని మంత్రి కేటీఆర్‌  అన్నారు. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని చెప్పారు. అక్కడ వనరులు…