Category Uncategorized

బాలల భారతం : ద్రౌపదికి అవమానం 

నాకు ఆ వేదవిదుల అనుగ్రహం వుంటే చాలును. చివరి సారిగా చెబుతున్నాను వినుకో పాండవులు ఎంతో శాంత స్వభావులైనా, వారికి కోపం రానీయకు, ఇక నీఇష్టం అన్నాడు. మరొక పక్కన జూదం సాగిపోతూనే వుంది. కొడుకు గెలుస్తున్నాడని ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషంగా వున్నాడు. ధర్మరాజు ద్రౌపదిని కూడా జూదంలో ఓడిపోయాడు. శకుని అట్టహాసంగా నవ్వుతున్నాడు. ఇంకా…

రాష్ట్రంలొ ద్రావిడ దేశం తెలంగాణ రాష్ట్రవిభాగాన్ని ప్రారంభిస్తాం : ద్రావిడ దేశం అధ్యక్షులు ఒంటెరు కృష్ణారావు

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 15 : బడుగు బలహీన వర్గాలకు చేయూతనందించేందుకు ప్రజలకు న్యాయంగా రావలసిన అన్ని సదుపాయాలను అందించాలని ధ్రుడ సంకల్పంతో ద్రావిడ దేశం కృషి చేస్తుందని ద్రావిడ దేశం అధ్యక్షులు వంటెరు కృష్ణారావు తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రం లొ ద్రావిడ దేశం తెలంగాణ రాష్ట్రవిభాగాన్ని త్వరలోప్రారంభించనున్నట్టు తెలిపారు. దీంతో పాటు దక్షిణ…

దేశ శ్రేయస్సు కోసం విద్యార్థుల పరిశోధనలు ఉపయోగపడాలి

-ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఐఐటీ హైదరాబాద్ లో 980 మందికి పట్టాలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 15: దేశ శ్రేయస్సు కోసం విద్యార్థులు చేసే పరిశోధనలు   ఉపయోగపడే విధంగా ఉండాలని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. శనివారం కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ లో 12వ స్నాతకోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

ఎమ్మెల్యే భేతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు : జౌండ్ల ప్రభాకర్ రెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 15: ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, చర్లపల్లి మాజీ వార్డు సభ్యులు జౌండ్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు. కాంగ్రెస్…

విద్యాభివృద్ధికి స్వచ్చంద స్థంసలు ముందుకు రావాలి : మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుట్టం పురుషోతం రావు

మహేశ్వరం టౌన్ ప్రజాతంత్ర, జూలై 15: ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి పాఠశాలలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుట్టం పురుషోతం రావు అన్నారు. శనివారం సరూర్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామోజీ వీరమ్మ బ్రహ్మచారి మెమోరియల్ ట్రస్టు తరుపున. పదోతరగతి లో టపర్లకు…

ఆదివారం కల్వకుర్తిలో బిజెపి టిఫిన్ కార్యక్రమం

ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 15 : కల్వకుర్తి పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో టిఫిన్ కార్యక్రమాన్ని తేదీ:16-07-2023 ఆదివారం రోజున రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కల్వకుర్తి నియోజకవర్గంలో సామూహిక టిఫిన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కల్వకుర్తి అసెంబ్లీ కో కన్వీనర్ గోరేటి నరసింహ తెలిపారు. ఈ కార్యక్రమం కల్వకుర్తి…

నా కల నెరవేరింది..స్థలాన్ని ఇవ్వడం సంతోషంగా ఉంది : మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మిమ్మల్ని గుర్తించి స్థలాన్ని అందించే కార్యక్రమం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆయా కుల సంఘాలకు స్థల మంజూరు కల నెరవేరింది. మీ ఐక్యతకు ఈ సంఘాలు ఎంతగానో దోహదం చేస్తాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్…

సమైక్య పాలనలో దుర్భిక్షం… స్వపరిపాలనలో సుభిక్షం : మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 15: నాటి సమైక్య పాలనలో దుర్భిక్షం ఉంటే…నేటి స్వపరిపాలనలో సుభిక్షంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మెదక్‌ ఎమ్మెల్యే శ్రీమతి పద్మా దేవేందర్‌ ‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు, హ్యాండ్‌లూమ్‌ ‌కార్పొరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌చింత ప్రభాకర్‌ ఆధ్వర్యంలో…

ఎడ్యుకేషనల్ హబ్ గా పటాన్ చెరు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 15: కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో 3 కోట్ల 20 లక్షల రూపాయల అంచనా…