Category Uncategorized

13న ఏకం సనాతన భారత్ దళ్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ సభ

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : అందరు రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వారూ రకరకాల కుట్రలతో హైందవ సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని ఏకం సనాతన భారత్ దళ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ షా, ఉపాధ్యక్షులు ఎన్.కె.చతుర్వేది లు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 13న పార్టీని ప్రారంభించబోతున్న సందర్భంగా శుక్రవారం నగరంలో…

ఎస్సైలు గా ఎంపికైన అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో  ముందుకు సాగాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 :  ఇటీవల వెలువడిన ఎస్సై ఫలితాలలో ఎంపికైన అభ్యర్థులు ఉన్నత లక్ష్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎల్బీనగర్ ట్రాఫిక్ డిసిపి వి. శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆమనగల్ పట్టణంలోని మాస్టర్ డిగ్రీ కళాశాలలో స్నేహ హస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లగొండ విజిలెన్స్ సిఐ గజ్జె…

కుల్కచర్ల తపాలా కార్యాలయంలో అందుబాటులో

కుల్కచర్ల, ప్రజాతంత్ర ఆగస్ట్ 11:కుల్కచర్ల తపాలా కార్యాలయంలో  జాతీయ జెండాలను విక్రయిస్తున్నట్లుకుల్కచర్ల తపాలాశాఖ సహాయ పర్య వేక్షకులు నెహ్రూ నాయక్ (ఎస్పిఎం)తెలిపారు.హర్ ఘర్ తిరంగాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా రూ.25కే జాతీయ జెండాను జెండాల విక్రయం కోసం మండల కేంద్రం లోని పోస్టాఫీసులో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.వివిద గ్రామాలకు…

కడ్తాల ఎంపీపీ కమ్లిమోత్య నాయక్ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యల పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 :  కడ్తాల్ మండలంలోని పల్లెచెల్క తండా లో నెల కొన్న పోడు భూముల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ కడ్తాల్ ఎంపీపీ కమ్లిమోత్య నాయక్ ఆధ్వర్యంలో పల్లె చెల్క తాండ గిరిజనుల తో కలిసి  హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి…

మృత్యు కేంద్రాలుగా మారుతున్న విద్యా సంస్థలు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : నిర్మల్ ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో వరుస విద్యార్థుల ఆత్మహత్య ఘటనలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధి జాదవ్ బబ్లు కుటుంబానికి న్యాయం చేయాలనీ, విద్యార్థులు…

గుంటి జంగయ్య నగర్ కాలనీ దేవాలయం సమస్య గురించి సుధీర్ రెడ్డిని కలిసిన బస్తీ పెద్దలు

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 11; గుంటి జంగయ్య నగర్ కాలనీ నందు దేవాలయం యొక్క సమస్య గురించి బస్తి పెద్దలు సుధీర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.అందులో కొంత మంది వ్యక్తులు అట్టి దేవాలయం మాది అని ధౌర్జన్యం చేయడం జరుగుతుంది అని తెలిపారు.కావున మాకు అట్టి దేవాలయం విషయంలో న్యాయం చేయాలని కోరారు.ఈ సందర్భంగా సుధీర్…

ఈనెల 18న ప్రారంభం కానున్న పిరమిడ్ ఐపీవో

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ కంపెనీ పిరమిడ్ టెక్నోప్లాస్ట్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 18 న ప్రారంభంకానుందని ఆ ప్రతినిధులు శుక్రవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 22 న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ.151-166 కాగా తద్వారా రూ.153 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోందన్నారు. ఇష్యూలో…

పారదర్శకంగా గృహలక్ష్మి పథకం అమలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 : గృహలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తుందని ఈ విషయంలో అనుమానాలకు అపోహలకు తావు లేదని బిఆర్ఎస్ జిల్లా నాయకుడు గుత్తి బాలస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకాన్ని రాజకీయం చేయడం తగదని ఆయన కోరారు. ఆమనగలు పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన…

ఆమనగల్లు ఏడిఏ గా ఎం. సుజాత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 : ఆమనగల్లు డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు ( ఏ డీ ఏ) గా ఎం. సుజాత బాధ్యతలు తీసుకున్నారు. నూతనంగా ఏర్పడిన ఆమనగల్లు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల మండలాలకు కలిపి ఆమనగల్లులో నూతనంగా ఏ డి ఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా…