Category Uncategorized

శ్రీ ప్రసన్న ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపనలొ పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్

తాండూరు, ఆగస్ట్ 12: మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ శనివారం పట్టణ సమీపంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో నిర్వహిస్తున్న శ్రీ ప్రసన్నాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  శ్రీ ఆంజనేయ విగ్రహం, ధ్వజస్తంభం నవగ్రహల ప్రతిష్టాపనకు  తనవంతు…

తండ్రి లేని పిల్లలకు ఉప్పల ట్రస్ట్ చేయూత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 :  తండ్రి లేని పిల్లల చదువులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించి ఆదుకుంటుంది.. తలకొండపల్లి మండలలోని వెల్జాల్, మాదాయ పల్లి, వెంకటాపూర్, గ్రామాలకు చెందిన వారు వెల్జాల్ ఎంపీటీసీ అంబాజీ, ఉప సర్పంచ్ అజీజ్, వెంకటాపూర్ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్ లు తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్…

ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 :   మైసిగండి గ్రామానికి చెందిన జాటవత్ సీత్యా నాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను మైసిగండి సర్పంచ్ తులసి రామ్ నాయక్ పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

గృహలక్ష్మి పథకానికి గడువు పెంచండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూడు లేని నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి గడువును పెంచాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యుడు వస్పుల శ్రీశైలం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ షాపు టెండర్లకు 15 రోజుల గడువు ఇచ్చి గృహలక్ష్మి…

బ్రిటిష చట్టాలకు పాతర

పార్లమెంటరీ కమిటీకి కొత్త చట్టాలు ‌బ్రిటిష్‌ ఇం‌డియా సర్కారు 163 ఏళ్ల క్రితం రూపొందించిన భారత శిక్షాస్మృతికి ఇక కాలం చెల్లిపోనుంది. ఇండియన్‌ ‌పీనల్‌ ‌కోడ్‌ను తొలగించి కేంద్ర సర్కారు దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నది. ఈ మేరకు ఓ బిల్లును రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అంతేగాక దానిపై సూక్ష్మ పరిశీలన కోసం బిల్లును…

విద్యార్థులకు  ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యూనిఫామ్ ల పంపిణీ

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : తలకొండపల్లి మండలం బల్సులపల్లి తాండా గ్రామపంచాయతీ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను పంపిణీ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో పాఠశాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా…

ప్రధాని తీరు హుందాగా లేదు

మణిపూర్‌ ‌మండుతుంటే జోకులా మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ మణిపూర్‌ ‌తగలబడుతుంటే పార్లమెంటులో ప్రధాని నవ్వుతూ జోకులేసుకున్నారని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇంతకటంటే దౌర్భాగ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రధానిగా ఉన్న వ్యక్తిచేసే పనేనా ఇది అన్నారు. మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారని, వీళ్లు దోశద్రోహులే కానీ, దేశభక్తులు కాదని…

ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

హయత్ నగర్ , ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఉన్న అన్ని ప్రధాన సమస్యల పరిష్కారానికి దశలవారీగా కృషి చేస్తానని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హయత్ నగర్ డివిజన్ పరిధి నందు పలు సమస్యలను ఎదుర్కొంటున్న సూర్య నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్,మిదాని…

ఉత్తమ సేవలు అందిస్తున్న సి.ఐ జలేందర్ రెడ్డి: పురుషోత్తం రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర, ఆగస్టు 12; వనస్థలిపురం ప్రజలకు ఉత్తమ సేవలందిస్తున్న సి.ఐ జలేందర్ రెడ్డి నికార్సైన అధికారి అ ని బి.ఎన్.రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సి .ఐ జలంధర్ రెడ్డి ని సన్మానించారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు విలేకరులకు…