Category Uncategorized

సకలాంగుల సంక్షేమం తప్ప వికలాంగుల సంక్షేమం పట్టదా?

పాలకులు మారిన పాలసీలు మారిన వికలాంగుల సంక్షేమం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్ట వల్సి ఉండగా పాలకులు వికలాంగుల పట్ల వివక్ష చూపుతున్నారు. హామీలు ఇచ్చి అమలు చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో 21 రకాల వైకల్యాల ప్రకారం సుమారు 43.04 లక్షల మంది వికలాంగులు ఉన్నారనీ…

సమ్మె సైరనూదిన ‘సమగ్ర’శిక్ష ఉద్యోగులు

విద్యారంగాన్ని సంక్షోభాలలోకి నెట్టడం ప్రభుత్వాలకి కొత్త కాదు. ఉచిత విద్యను ప్రభుత్వబాధ్యతల నుండి తప్పించేందుకు ప్రభుత్వాలు చేసే అనేక చవకబారు ఎత్తుగడలను అమలు చేస్తూ వస్తున్నది. సొంత రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కునారిల్లచేసే ప్రభుత్వంమీద సమగ్ర శిక్షా ఉద్యోగులుఉద్యమంప్రారంభించారు.విద్యారంగ మేధావుల, ఉపాధ్యాయసంఘాల మద్దతు కూడగట్టుకొని వారు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త ఉద్యమం సమ్మెగా బలం పుంజు…

భారత యూనియన్లో విలీనానికి నైజాం విముఖత వైనం

సెప్టెంబర్‌ 13 న సైనిక చర్య నేపథ్యం దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటీష్‌ పాలకులు స్వాతంత్య్రం ఇస్తూనే… సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే అవకాశం సదరు పాలకులకే ఇచ్చారు. ఫలితంగా… మూడు సంస్థానాలు  ఇండియాలో కలవలేదు. అవి కాశ్మీర్‌, జునాఘడ్‌, హైదరాబాద్‌ (నైజాం). ఆ పరిస్థితుల్లో  ఉక్కుమనిషి…

ఆర్ధిక శాఖ గుర్తించిన 1,827 పోస్టులు భర్తీ చేయాలి : తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ జేఏసీ డిమాండ్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : ఆర్ధిక శాఖ గుర్తించిన మరో 1,827 పోస్టులు కలిపి మొత్తంగా 7,031 వేల నర్సుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 5,204 నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని జేఏసీ పేర్కొంది.…

ప్రజలను మభ్య పెట్టేందుకే ప్రొసీడింగులు

ఎన్నికలు సమీపిస్తుడంతో ప్రోసిడింగ్ లతో షో చేస్తున్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రి హామీ నీటి మూటలేనా..! జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : ఎన్నికలు సమీపిస్తుండడంతో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రొసీడింగుల మీద ప్రోసిడింగులు తెస్తూ మరోసారి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి జాతీయ నేత,…

బాధిత కుటుంబానికి  రూ.10వేల ఆర్థిక సాయం అంధజేసిన డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి

జగదేవపూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ కార్యకర్త రాగుల సాయి కుమార్ మంగళవారం అనారోగ్యం తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారికుటుంబానికి  పది వేల రూపాయలు ఆర్థిక సహాయం…

అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 12 :అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకులు పోచమోని కృష్ణ డిమాండ్ చేశారు.అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండోరోజు చేరింది.మంచాల మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు సమ్మెలో కూర్చున్నారు.ఈ కార్యక్రమంలో  సిఐటియు జిల్లా…

తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీక బోనాలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నాలుగు రోజులపాటు జరిగే బోనాల ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా ఉదయం ఆలయంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామ…

వికారాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయం అయిపోయింది

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టేనని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి రత్నారెడ్డి కిషన్ నాయక్…