Category Uncategorized

మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ బిజెపిలో చేరికకు లైన్ క్లియర్

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 : కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చిత్తరంజన్ దాస్ బిజెపిలో చేరికకు రంగం సిద్ధమైంది..! బుధవారం బిజెపి జాతీయ నాయకుడు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ను ఆయన స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా…

వైద్య కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర ,సెప్టెంబర్ 13: వైద్య కళాశాల విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న వర్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి చే వైద్య కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా కళాశాల పరిసర పరిసరాలను,  సమావేశం నిర్వహించే ప్రాంతాలను వివిధ శాఖల…

అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 :  అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయం సమీపంలో  నిర్వహిస్తున్న సమ్మె 3 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్ చేయాలని కనీస వేతనం రూ. 26, వేలను ఇవ్వాలని…

చిరుధాన్యల తో అధిక పోషకాలు అంగన్వాడీ సూపర్ వైజర్ సునీత

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 :జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప అంగన్వాడీలు, సర్పంచ్ బాల్ లక్ష్మి ఐలయ్య ఆధ్వర్యంలో చిరుదాన్యాల పోషకాల పై కార్యక్రమo నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా సూపర్ వైజర్ వీ.సునీత హాజరైనారు. ఈ సందర్బంగా వారు ఇంటింటి పోషణ సంబరాలు కార్యక్రమం సెప్టెంబర్ 2వ తేది నుండి 30 తేది…

ఎయిర్ అలెర్ట్ ను ప్రవేశపెట్టిన ఎల్గి ఎక్విప్‌మెంట్స్ లిమిటెడ్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : డేటా ట్రాన్స్‌మిషన్, విశ్లేషణ సేవ ఎల్గి ఎక్విప్‌మెంట్స్ లిమిటెడ్ ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్ కంప్రెసర్ తయారీదారులలో ఒకటి, భారత మార్కెట్ కోసం ఎల్ఓటీ ఆధారిత ఎయిర్ కంప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్ అయిన ఎయిర్ అలెర్ట్ ను ప్రవేశపెట్టినట్లు బుధవారం ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్గి…

కాశిమోని శాంరావ్ ముదిరాజ్ కు సన్మానం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు కాశమోని శ్యామ్ రావు ముదిరాజ్ కు ఇటీవల మదర్ తెరెసా స్మారక అవార్డు-2023 వచ్చినందున పాతబస్తీ ముదిరాజ్ సంఘం, సహకార సంఘం ఆధ్వర్యంలో శ్యామ్ రావును శాలువా పూలమాలతో సంఘ సేవకులు, యువకులు, ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.…

టిడిపి అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని యాలాల టిడిపి అధ్యక్షులు ఎర్ర హనుమంతు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటూ ప్రజలకు సేవలు అందించిన మహానేత నారా చంద్రబాబునాయుడు అని అన్నారు.…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య అని జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ అన్నారు బుధవారం పార్లమెంటు రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జన్మదినాన్ని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని…

పివోకేను విలీనం చేస్తాం : కేంద్రమంత్రి వికె సింగ్‌

‌న్యూదిల్లీ,సెప్టెంబర్‌12 : ‌పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీవోకే)పై కేంద్ర మంత్రి వీకే సింగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకే త్వరలో భారత్‌లో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని దౌసాలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతాన్ని (పీవోకే) భారత్‌లో విలీనం చేయాలంటూ పీవోకే ప్రజలు చేస్తున్న డిమాండ్లపై డియా కేంద్ర…