Category Uncategorized

ఆమనగల్లులో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సంబరాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళ సై ఆమోదం తెలపడం పట్ల హర్షిస్తూ గురువారం ఆమనగల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వివిధ డిపోలో చెందిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ లు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు…

కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: ఈ నెల 17వ తేదీ తుక్కుగూడలో  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించే  కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయాలని,రాబోయే రోజుల్లో పటాన్ చెరు గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగర వేయడం ఖాయమని, 17వ తేదీన జరిగే విజయభేరి సభకు కాంగ్రెస్…

పల్లె పల్లె బిజెపి ఇంటింటికి ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : పల్లె పల్లెకు బిజెపి ఇంటింటికి ఆచారి కార్యక్రమంలో భాగంగా గురువారం కడ్తాల మండలంలోని నల్లకుంట తండా, కర్కల్ పహాడ్ గ్రామ పెద్దలు నాయకులతో కలిసి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేపట్టిన వివిధ పథకాల గురించి ఇంటింటా ప్రచారం…

కల్యాణలక్ష్మి’ పేదింటి ఆడపిల్లలకు ఓ వరం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదింటి ఆడపిల్లలకు ఓ వరం  అని తాండూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కోట్‌పల్లి మండలానికి చెందిన 6 మందికి షాదీ ముబారక్, నలుగురికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం కేసీఆర్‌…

కల్వకుర్తి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ ను మార్చాల్సిందే

 కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  కార్యకర్తల, ప్రజాభిమానం కోల్పోయారు ఆమనగల్లు బిఆర్ఎస్ ఎంపీపీ నేనావత్ అనిత విజయ్ ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై రోజురోజుకు ప్రజాధరణ కోల్పోతున్నారని సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ ను మార్చాలని  బిఆర్ఎస్  పార్టీ…

సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వంపై కేసు లు పెట్టాలి

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అంగన్వాడి టీచర్లు, ఆయాల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి  అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 26 వేల వేతనం ఇవ్వాలి 1972 గ్రాజ్ విటి చట్టం అమలు చేయాలి బెదిరింపులకు పాల్పడుతున్న పాలకులు అంగన్వాడీలకు అండగా నిలవాలి ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలి పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14:…

draconian regime of KCR..: Tarun Chug

National General Secretary BJP and Incharge Telangana Tarun Chug strongly condemned the illegal arrest of Union Minister of Culture Tourism and Doner and President of Telangana BJP G Kishan Reddy in Hyderabad today, who has been on a 24 hour…

విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను అందజేసిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: తాండూరు పట్టణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టాన్ని త‌గ్గించాల‌నే ఉద్దేశంతోనే విత్త‌న గ‌ణ‌ప‌తుల పంపిణీకి గ్రీన్ ఇండియా…

శ్రీ కట్ట మైసమ్మ ఆలయం లో భక్తులకు అన్నదానం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్, 14: తాండూరు పట్టణంలోని పాత కుంట ఆదర్శనగర్ లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో గురువారం అమావాస్యని పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఏఎంసి మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ శ్రీ కట్ట మైసమ్మ…