Category Uncategorized

రాజకీయాలు చేయడం కాదు…ప్రజలకు మేలు చేస్తే ఆనందం

సంగారెడ్డి జిల్లాలో మోనిన్‌ ‌పరిశ్రమకు మంత్రి కేటీఆర్‌ ‌భూమిపూజ సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాజకీయాలు చేయడం కంటే ప్రజలకు మేలు చేస్తే ఆనందం కలుగుతుందని, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని.. వాటిని ఎన్నికలప్పుడు చేసుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో మోనిన్‌ ‌పరిశ్రమకు కేటీఆర్‌ ‌భూమిపూజ…

నిరుద్యోగ భృతి ఏమైంది..

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తొమ్మిదేళ్లుగా డిఎస్‌సి ఎందుకు వేయలేదు ఇందిరా పార్క్ ‌వద్ద నిరాహార దీక్షలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులను కెసిఆర్‌ ‌సర్కార్‌ ‌మోసం చేసిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర…

కుట్రలు ఎన్ని పన్నినా కేంద్రం ఆటలు సాగవు

నల్లగొండ,సెప్టెంబర్‌ 13  : ‌మినీ జమిలి పేరిట కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని శాసనమండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి డియాతో మాట్లాడారు. షెడ్యూల్‌ ‌ప్రకారం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ కేంద్రం ఏదో కుట్ర చేస్తుంది. జమిలి ఎన్నికల పేరిట గందరగోళం…

ఇం‌ద్రకరణ్‌రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు

నిర్మల్‌, ‌సెప్టెంబర్‌ 13 : ‌శాస్త్రినగర్‌ ‌క్యాంపు కార్యాలయంలో నర్సాపూర్‌ ‌మండలం కేంద్రం, రాంపూర్‌ ‌గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్‌ ‌సంఘం నాయకులు మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం…

రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థి మృతి

వాషింగ్టన్‌, ‌సెప్టెంబర్‌ 13: అమెరికాలో చదువు తున్న భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల జనవరిలో రోడ్డు దాటుతుండగా పోలీస్‌ ‌వాహనం ఆమెను ఢీకొట్టింది. ఆం•్ర ప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన 23 ఏండ్ల జాహ్నవి ఈ ప్రమాదంలో మరణిం చింది. నార్త్ఈస్టర్న్ ‌యూని వర్సి టీలోని సీటల్‌ ‌క్యాంపస్‌లో మాస్టర్స్ ‌ఢిగ్రీ చదువుతున్న భారతీయ విద్యార్థిని మరణం…

విమానంలో ఓ జంట నిర్వాకం..

లండన్‌,‌సెప్టెంబర్‌ 13 : ‌విమానం వాష్‌రూంలో శృంగారంలో మునిగితే లుతూ పట్టుబడిన జంటను విమా నం నుంచి సిబ్బంది దించి వేసిన ఘటన కలకలం రేపింది. బ్రిటన్‌ ‌లోని లుటన్‌ ‌నుంచి స్పెయిన్‌కు వెళుతున్న ఈజీజెట్‌ ‌విమానంలో ఈ ఘటన చోటుచేసు కుంది. జంట శృంగారంలో పాల్గొంటుండగా ఫ్లైట్‌ అటెండెంట్‌ ‌కంటపడటంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.…

ఐఫోన్‌12‌పై నిషేధం..?

పారిస్‌,‌సెప్టెంబర్‌ 13 :  ‌యాపిల్‌ ‌సంస్థకు చెందిన ఐఫోన్‌ 12‌పై ఫ్రాన్స్‌లో బ్యాన్‌ ‌విధించారు. ఆ ఫోన్‌ ‌నుంచి అధిక స్థాయిలో రేడియేషన్‌ ‌వస్తున్నట్లు నేషనల్‌ ‌ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ పేర్కొన్నది. యురోపియన్‌ ‌యూనియన్‌ ‌విధించిన ఆంక్షల కన్నా ఎక్కువ స్థాయిలో ఐఫోన్‌ 12 ‌స్మార్ట్‌ఫోన్‌ ‌నుంచి ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ ‌తరంగాలు రిలీజ్‌ అవుతున్నట్లు ఫ్రాన్స్ ఆరోపించింది. మార్కెట్లో…

హైదరాబాద్‌ ‌నగరంలో పెరిగిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగరం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బుధవారం ఉదయం నుంచి ఎండలు దంచికొడు తున్నాయి. ఖైరతాబాద్‌లో అత్యధికంగా 32.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్ర తలు నమోదైనట్లు హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజుల పాటు 30 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.…

ఇ‌మ్రాన్‌ఖాన్‌ను వెంటాడుతున్న కష్టాలు

సెప్టెంబర్‌13:‌రహస్య పత్రాల లీకేజీ వ్యవహారంలో పాక్‌ ‌మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ‌జ్యుడీషియల్‌ ‌కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 26 వరకు పొడిగించింది. జైలు నుంచి త్వరగా బయటపడాలని భావిస్తున్న ఇమ్రాన్‌ ఆశలకు ప్రత్యేక కోర్టు ఆదేశాలతో గండిపడినట్లయ్యింది. భద్రతా కారణాల నేపథ్యంలో ప్రతాల లీకేజీ కేసు విచారణ అటాక్‌ ‌జైలులో జైలులో జరిగింది. ఈ…