Category Uncategorized

ఐదు వేలు దాటిన లిబియా మృతుల సంఖ్య

ట్రిపోలీ, సెప్టెంబర్‌14 ః ‌లిబియాలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంలో  5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పది వేల మందికి పైగా ప్రజల ఆచూకీ తెలియడం లేదు. వర్షాల కారణంగా రెండు ఆనకట్టలు కూలిపోయాయి. తూర్పు ప్రాంతం లోని డెర్నా నగరం నీట మునిగింది. అల్‌మర్జ్, ‌సుసాహ్‌, ‌షాహత్‌, అల్‌ ‌బేడా నగరాలలో…

కేరళలో నిపా వైరస్‌ ‌కేసుల సంఖ్య ఐదు…

• హైరిస్క్ ‌కేటగిరీలో ఉన్నవారు ఇళ్లలోనే ఉండాలని కేరళ ప్రభుత్వం సూచన • సీఎం పినరయి విజయన్‌ ఆదేశాల మేరకు వైరస్‌ ‌వెలుగుచూసిన కోజికోడ్‌ ‌జిల్లాలో కఠిన ఆంక్షలు తిరువనంతపురం,సెప్టెంబర్‌14 :‌కేరళలో మరో నిపా వైరస్‌ ‌కేసు నమోదైంది. కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో పని చేసే 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు వైరస్‌ ‌నిర్ధారణ…

BRS Parliamentary Party Meeting on September 15

BRS Parliamentary Party meeting will be held under the Chairmanship of Honourable Chief Minister Sri K Chandrashekhar Rao in Pragati Bhavan on September 15th afternoon. Following the special session of Parliament on September 18, the BRS Parliamentary Party meeting will…

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి దశరథ్ నాయక్ 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 :  కడ్తాల మండలం ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కుమార్ బుధవారం  సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతినీ కుటుంబ సభ్యులను కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పరామర్శించి ఓదార్చారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు ఐదు వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో…

కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: ఈ నెల 17వ తేదీ హైదరాబాద్ నగరంలోని తుక్కుగూడలో  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించే  కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు భారీగా తరలిరావాలని, సభను విజయవంతం చేయాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి…

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యంగా ఉంటారు

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14:   గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనము  బాగున్నట్లేనని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.  గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన  సర్పంచులు, పాలకవర్గానికి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ-2023 కింద జిల్లా స్థాయి అవార్డుల సన్మాన కార్యక్రమానికి జిల్లా…

మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డు అందుకున్న నేదునూరు గ్రామ పంచాయితి

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 14 : స్వచ్ఛ సర్వేక్షన్ 2023 రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డులో భాగంగా కందుకూరు మండలంలోని నేదునూరు గ్రామ పంచాయతీ రాష్ట్రస్థాయిలో రంగారెడ్డి జిల్లా నుండి ఎంపిక చేయనైనది అట్టి కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ టి ఎస్ఐఆర్డి నందు అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగిందని ఈ అవార్డుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర పంచాయతీశాఖ,మిషిన్ భగీరథ శాఖ…

ప్రజల దాహార్తిని తీర్చుతున్న మిషన్ భగీరథ

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : తెలంగాణ రాష్ట్రంలో త్రాగునీటి కష్టాలు మిషన్ భగీరథ పథకం ద్వారా తీర్చబడ్డాయని తెలంగాణ మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ చంద్రమౌళి అన్నారు. శరవేగంగా పెరుగుతున్న కడ్తాల్ మండల కేంద్రంలో గురువారం స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి మరియు ఇతర అధికారులతో కలిసి మిషన్ భగీరథ పనితీరును…

మున్సిపల్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : అమనగల్లు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి రెగ్యులర్ చేసి వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురువారం ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యాంసుందర్ లకు సమ్మెకు సంబంధించిన నోటీసులను అందజేశారు. పలువురు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను, వీఆర్ఏలను ప్రభుత్వ…