Category Uncategorized

మైలారం గ్రామ యువజన కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.బుధవారం  దోమ మండల పరిధిలోని మైలారం గ్రామ యువజన కాంగ్రెస్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.మైలారం యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కిష్టపురం అశోక్,వర్కింగ్ ప్రెసిడెంట్ విస్లావత్ విజయ్,జనరల్ సెక్రెటరీ మల్కాపురం వెంకటేష్,ఉపాధ్యక్షులుగా…

గీతమ్ లో ఘనంగా అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 11: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్  లోని భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “సునీభవించిన పదార్ధ భౌతిక శాస్త్రంలో పురోగతి’ అనే అంశంపై హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది.సదస్సు చైర్ ప్రొఫెసర్ అశోక్ ఛటర్జీ జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ఆరంభించి, సదస్సు ప్రొసీడింగ్ లను విడుదల…

రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. జిన్నారం మండలం అండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ 6 గ్యారంటీలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.…

బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ఉప్పల్, హబ్సిగూడ డివిజన్ టీడీపి, బీజేపీ పార్టీ నాయకులు

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11:   ఉప్పల్ నియోజకవర్గ    బి ఆర్ ఎస్   పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు  క్యాంప్ కార్యాలయంలోమంత్రి కండువా కప్పి పార్టీ లోని హబ్సిగూడ మాజీ ఉప సర్పంచ్,  టీడీపీ మాజీ కౌన్సిలర్, ఉప్పల్ టౌన్ ప్రెసిడెంట్ వీ యాదగిరి , టీడీపీ మాజీ…

దౌలాపూర్ లో ఉచిత వైద్య మెగా శిబిరం

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: జగదేవపూర్ మండల పరిధిలో ని దౌలాపూర్ గ్రామoలో చిలుకూరి బాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడిసిటి హాస్పిటల్ సౌజన్యoతో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సర్పంచ్ వంటేరు యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి,గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, హాజరైనారు. ఈ…

ఆదివాసీ ఎరుకల పక్షపాతి సిఎం కెసీఆర్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : ఆదివాసీ, ఎరుకల పక్షపాతి సిఎం కెసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పందులపై ఆధారపడి జీవిస్తున్న 50 వేల ఆదివాసి ఎరుకల కుటుంబాల అభివృద్ధి కొరకు తెలంగాణ ఎరుకల జాతి చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఎరుకల ఎంపవర్మెంట్…

మహిళలకు బైక్ డ్రైవింగ్ శిక్షణ ఇచ్చిన ప్రొఫెషనల్ ట్రైనర్లు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : నగరంలో తొలిసారి ప్రముఖ బైక్ రెంటల్ కంపెనీ రాయల్ బ్రదర్స్, యమహా మోటార్ కే లిమిటెడ్ జపాన్ కు చెందిన మొదటి అనుబంధ సంస్థ అయిన మోటో బిజినెస్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎంబిఎస్ఐ), భాగస్వామ్యంతో ‘ఆర్.బి మహిళల కోసం’ జత కలిసి మహిళలకు బైక్ డ్రైవింగ్ ప్రొఫెషనల్…

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బిజెపి

– మండువ రవీందర్‌రావు తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బిజెపి ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచార సభకు శ్రీకారం చుట్టింది. షెడ్యూల్‌కు ముందే  ఈ సభ ఏర్పాటు నిర్ణయం జరిగినప్పటికీ, ఎన్నికల నియమావళి పరిధిలోకి వెళ్ళడంతో కేంద్రం ఎలాంటి తాయిలాలను ప్రకటించే అవకాశం లేకుండా పోయింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన…

కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించేంత వరకు..

మీడియా సంయమనం పాటించాలి..! పొత్తుల అంశం ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయి. నిర్ణయాలు జరిగితే వెల్లడిస్తాం జాతీయ నాయకత్వం సూచనల మేరకు బస్సు యాత్రపై నిర్ణయం మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌రాజకీయ పార్టీల సొంత మీడియా కాంగ్రెస్‌పై అపోహలు సృష్టిస్తుందని, తప్పుడు వార్తలు వేసే…