Category Uncategorized

రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. జిన్నారం మండలం అండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ 6 గ్యారంటీలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.…

బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ఉప్పల్, హబ్సిగూడ డివిజన్ టీడీపి, బీజేపీ పార్టీ నాయకులు

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11:   ఉప్పల్ నియోజకవర్గ    బి ఆర్ ఎస్   పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు  క్యాంప్ కార్యాలయంలోమంత్రి కండువా కప్పి పార్టీ లోని హబ్సిగూడ మాజీ ఉప సర్పంచ్,  టీడీపీ మాజీ కౌన్సిలర్, ఉప్పల్ టౌన్ ప్రెసిడెంట్ వీ యాదగిరి , టీడీపీ మాజీ…

దౌలాపూర్ లో ఉచిత వైద్య మెగా శిబిరం

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: జగదేవపూర్ మండల పరిధిలో ని దౌలాపూర్ గ్రామoలో చిలుకూరి బాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడిసిటి హాస్పిటల్ సౌజన్యoతో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సర్పంచ్ వంటేరు యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి,గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, హాజరైనారు. ఈ…

ఆదివాసీ ఎరుకల పక్షపాతి సిఎం కెసీఆర్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : ఆదివాసీ, ఎరుకల పక్షపాతి సిఎం కెసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పందులపై ఆధారపడి జీవిస్తున్న 50 వేల ఆదివాసి ఎరుకల కుటుంబాల అభివృద్ధి కొరకు తెలంగాణ ఎరుకల జాతి చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఎరుకల ఎంపవర్మెంట్…

మహిళలకు బైక్ డ్రైవింగ్ శిక్షణ ఇచ్చిన ప్రొఫెషనల్ ట్రైనర్లు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : నగరంలో తొలిసారి ప్రముఖ బైక్ రెంటల్ కంపెనీ రాయల్ బ్రదర్స్, యమహా మోటార్ కే లిమిటెడ్ జపాన్ కు చెందిన మొదటి అనుబంధ సంస్థ అయిన మోటో బిజినెస్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎంబిఎస్ఐ), భాగస్వామ్యంతో ‘ఆర్.బి మహిళల కోసం’ జత కలిసి మహిళలకు బైక్ డ్రైవింగ్ ప్రొఫెషనల్…

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బిజెపి

– మండువ రవీందర్‌రావు తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బిజెపి ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచార సభకు శ్రీకారం చుట్టింది. షెడ్యూల్‌కు ముందే  ఈ సభ ఏర్పాటు నిర్ణయం జరిగినప్పటికీ, ఎన్నికల నియమావళి పరిధిలోకి వెళ్ళడంతో కేంద్రం ఎలాంటి తాయిలాలను ప్రకటించే అవకాశం లేకుండా పోయింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన…

కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించేంత వరకు..

మీడియా సంయమనం పాటించాలి..! పొత్తుల అంశం ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయి. నిర్ణయాలు జరిగితే వెల్లడిస్తాం జాతీయ నాయకత్వం సూచనల మేరకు బస్సు యాత్రపై నిర్ణయం మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌రాజకీయ పార్టీల సొంత మీడియా కాంగ్రెస్‌పై అపోహలు సృష్టిస్తుందని, తప్పుడు వార్తలు వేసే…

మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10(ఆర్‌ఎన్‌ఎ) : ‌మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం  కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 219లో హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. దానిని కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 2018లో శ్రీనివాస్‌ ‌గౌడ్‌…

కెసిఆర్‌ని గద్దె దించే వరకు నిద్రపోవద్దు

భర్తరఫ్‌ ‌చేయాల్సింది టీఎస్పీఎస్సీని కాదు సిఎంని తెలంగాణ బాగుపడాలంటే  బిజెపిని ఆశీర్వదించండి ఆదిలాబాద్‌ ‌బీజేపీ జనగర్జన సభలో ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆదిలాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌తెలంగాణ రాష్ట్రం కోసం ఇరవై నాలుగు గంటల సమయం నేషనల్‌ ‌హైవే దిగ్బంధం చేసిన వారు ఇక్కడికి…