సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. సింగరేణి యాజమాన్యం అభ్యర్థన మేరకు డిసెంబర్ 27న ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎలక్షన్స్ను వాయిదావేయడానికి అంగీకరించింది. నవంబర్ 30వ తేదీలోపు ఎన్నికల తుది జాబితాను రూపొందించి కార్మిక శాఖకు సమర్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని…







