మరింత పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు

ఈసీ సూచన మేరకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సిఎస్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : రాష్ట్రంలో జరుగనున్న శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మరింత పకడ్బందీగా అమలుచేసేందుకుగాను ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా…






