Category Uncategorized

ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయి

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర,  అక్టోబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరె కపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తుల్జా భవాని ఆలయంలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి…

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

కుల్కచర్ల, ప్రజాతంత్ర 30: బీజేపీతోనే తెలంగాణ  అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర కిసాన్ మొర్చ ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్ బూనేటి, జిల్లా ప్రధాన కార్యదర్శి గణపురం వెంకటయ్య గౌడ్ లు అన్నారు.సోమవారంనాడు మండలంలోని పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామలింగేశ్వర స్వామి దేవాలయం నుండి విజయ సంకల్ప యాత్ర …

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఏర్పడిందని ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికారం చేపట్టబోతుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్ మున్సిపల్ చైర్…

సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై బీఅర్ఎస్ లో చేరిక బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30:   ఉప్పల్  లో బీఅర్ఎస్ పార్టీ సంక్షేమ పలాలకు ఆకర్షితులై  ప్రజలు మద్దతు పెరిగి భారీగా బలం చేకూర్తోందని ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.సోమవారం బీఅర్ఎస్ సీనియర్ నాయకులు పూడూరి జితేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో బీఅర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి…

శేరిలింగంపల్లిలోకాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేఅభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు సోమవారం నియోజకవర్గ పరిధిలోని గంగారాం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సతీమణి కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్  మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,నాయకులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్…

ఉద్యమాల ముద్దుబిడ్డను ఒకసారి ఆశీర్వదించండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : మీలో ఒకరిగా ఉంటూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి గత 40 సంవత్సరాలుగా మీతో నడిచిన తనకు ఒకసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలో…

పాలేరు ప్రజలకు పాలేరులా పనిచేస్తా

పాలేరు ప్రజలకు పాలేరులా పనిచేస్తా సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం ఆరు రూరైనా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా గెలిచిన ఏడాదిలోనే అమలు చేసి చూపిస్తా మాట తప్పేదేలేదు మడమ తిప్పేదేలేదు : పొంగులేటి   ఖమ్మం/కొత్తగూడెం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : పాలేరు ప్రజల సంక్షేమానికి పాలేరులా పనిచేస్తానని మాట ఇస్తున్నానని, అందుకు దేనికైనా…

ఎన్నికల నేపథ్యంలో ఆమనగల్లు లో పోలీసులు కవాతు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : ఎన్నికల కోడ్ అమలులో భాగంగా సోమవారం  ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోనీ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్, సిఐఎస్ఎఫ్ సిబ్బంది తో ఫుట్ పెట్రోలింగ్ /కవాతు ను గ్రామంలోని గుర్రం గుట్ట కాలనీ, హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో…

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: శేరిలింగంపల్లి నియోజకవర్గంకాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా వి జగదీశ్వర్ గౌడ్ ను ప్రకటించినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఈ మేరకు సోమవారం చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దొంతి కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో …