Category Uncategorized

బిసి సంక్షేమం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తొ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భేటీ

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రెడ్డి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తో భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ లో బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.క్రిష్ణయ్యతో తాండూరు బిఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో బిసి…

ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…కడుపులో గాయాలు

ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…కడుపులో గాయాలు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో  గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు అయ్యాయి..ఆయనను స్థానిక హాస్పిటల్ కు తరలించారు.నారాయణ్ ఖెడ్ సభకు వెళ్తూ విషయం…

కేసీఆర్‌ ‌దళిత సామాజిక వర్గాన్ని అవహేళన చేశారు

దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేశారు -బీసీని ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ నిర్ణయించడం చారిత్రాత్మక నిర్ణయం -తెలంగాణలో సకలజనుల పాలనను అందిస్తాం..:కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి – పలువురు బీజేపీలో చేరిక   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ‌స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఒక జాతీయ పార్టీ బీసీని…

దేశానికి.. తెలంగాణ రాష్ట్రం దిక్సూచి

ఎల్బీనగర్‌ ‌బూత్‌ ‌కమిటీ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ ఎల్‌.‌బి.నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29:  ‌రాష్ట్ర ప్రభుత్వం  అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని  రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. హస్తినపురం డివిజన్‌ ‌పరిధిలోని జీ.ఎస్‌.ఆర్‌.‌గార్డెన్స్ ‌లో…

‌రైతులందరూ కలిసి కాంగ్రెస్‌ ‌పార్టీని బొంద పెట్టాలి

తస్మాత్‌ ‌జాగ్రత్త…మోసపోతే గోస పడుతాం  మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌  ‌బీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం సభలో మంత్రి హరీష్‌ ‌రావు నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌కేసీఆర్‌ అం‌టే ఒక నమ్మకం, ఒక విశ్వాసం.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిండు సీఎం కేసీఆర్‌.. ‌తెలంగాణ వచ్చాకే మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి…

మోసం కేసీఆర్‌ ‌నైజం

మాట తప్పడం ఆయనకు అలవాటు బిజెపి బి టీం బిఆర్‌ఎస్‌ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్‌ ‌ఖర్గే ‌ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం మాత్రమే కాక అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్‌ ‌లక్షణమని  ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆరోపిం చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో…

నేటి చరిత్ర

కార్పొరేట్‌ ‌లకి రేట్లు కడుతూ వారి ఋణాల మాఫియా కి వెన్నుదన్నుగా నిలిచి మాఫీ చేస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి రాబడి ఎక్కడ? ప్రభుత్వ ప్రతినిధులను రాత్రికి, రాత్రే సూటుకేసులతో కొనేస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి ఆదారం ఎక్కడ? నాయకుల విలాసాల కోసం సర్కారు ఖజానాకు గండి కొట్టి పల్లకీలు మోస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి ఆసరా ఎక్కడ? ప్రతిసంవత్సరం…

బిజెపి ఊసే లేదు.. పవర్‌ .. ‌పథకాలే ప్రథాన ఎజండాగా..

‌కాంగ్రెస్‌ ‌టార్గెట్‌గా ముగిసిన మూడు సభలు ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు శాసనసభ నియోజకవర్గాల్లో  బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌  ‌సుడిగాలి పర్యటన చేశారు. ఈ మూడు సభల్లో కూడా అసంఖ్యాక జనం హాజరవడాన్ని చూసి, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్ధులు…

సమైక్యతా మూర్తి మన సర్దార్‌

నేడు ‘‘సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి’’ సువిశాల భారతానికి పునాదులు వేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, నికార్సైన రాజకీయ నాయకుడు, న్యాయవాది, బర్దోలీ పోరాట యోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, తొలి హోంశాఖామంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ జవేరీభాయ్‌ పటేల్‌ 31 అక్టోబర్‌ 1875న నాడియాడ్‌ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో లడ్బా పటేల్‌, జవేర్‌భాయ్‌…