Category Uncategorized

9000 వేల కోట్లతో పటాన్ చెరు ప్రగతి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 2: గత పది సంవత్సరాలలో పటాన్ చెరు నియోజకవర్గాన్ని 9వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేసి పేదోడి జీవితంలో కొత్త వెలుగుల నింపామని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజి లో…

బీసీ సిఎం ప్రకటించిన బిజెపికి సంపూర్ణ మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 02 : తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని బిజెపి ప్రకటించడాన్ని స్వాగతిస్తూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బిజెపికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలుపుతుతామని ఓబీసీ సెంట్రల్ కమిటీ జాతీయ బీసీ మహిళా సమాఖ్య ఛైర్పర్సన్ ఎం.భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్…

రిమ్మనగూడలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న చైర్మన్ మాదాసు శ్రీనివాస్

గజ్వేల్, ప్రజాతంత్ర, నవంబర్ 2: గజ్వేల్ మండల రిమ్మనగూడా గ్రామంలో భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడారు.మంచి పనులెన్నో చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మనం అందరం గెలిపించాలని కోరడం జరిగింది.ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా కేసీఆర్  ను…

21కేసులు నమోదు:సిపి శ్వేతారెడ్డి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు,రాజకీయ విద్వేషాలు  రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగిందని, ఐటి చట్ట ప్రకారం 21  కేసులు నమోదు చేయడం జరిగిందనీ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి తెలిపారు.ఈ…

పట్టణ అన్ని వార్డుల కంటే 24వ వార్డులో అధిక పోలింగ్ శాతం కావాలి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: మనకు ప్రత్యర్థితో పోటీ కాదు.. మెజారిటీతోనే పోటీ ఉంటుందని, సిద్దిపేట పట్టణ 24వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు తో కలిసి వార్డుస్థాయి భూతు కన్వీనర్లు,వంద ఓట్ల ఇoన్చార్జులు,పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. సిద్దిపేట భారస అభ్యర్థిగా, మంత్రి  తన్నీరు హరీశ్…

లక్షా యాబైవేల మెజారిటీ దిశగా మంత్రి హరీష్ రావుకు మద్దతు ప్రకటిస్తున్న గ్రామాలు కుల సంఘాలు

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2 : మంత్రి హరీష్ రావును లక్ష 50 వేల భారీ మెజార్టీతో గెలిపిస్తామని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపీపీ మాణిక్య రెడ్డి తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో దేశానికి ఆదర్శవంతంగా ఉందని అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలోని తుర్కకాశి సంఘం సభ్యులు, రామన్నపల్లి…

కెసిఆర్‌ను గద్దె దించాలంటే కలసికట్టుగా పోరాటం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 1 : ‌బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. అవినీతి, కుటుంబ పాలనకు తెలంగాణలో తెరదించాలని అన్నారు. ఇది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన వివేక్‌ ‌వెంకటస్వామిని కూడా ఇదే కోరడం జరిగిందని అన్నారు. గాంధీ…

దిల్లీ గులామ్‌లను నమ్మొద్దు

బిజెపి, కాంగ్రెస్‌కు బాస్‌ ‌దిల్లీ పెద్దలు…గులాబీ పార్టీకి ప్రజలే బాస్‌ ‌మీ తలరాతలను మార్చే వజ్రాయుధం వోటు ఇల్లందు రెవెన్యూ డివిజన్‌, ‌ప్రత్యేక మండలాల ఏర్పాటుకు కృషి పోరాటాల పురిటి గడ్డను అభివృద్ధి చేస్తా ప్రధాని మోదీకి ప్రవేట్‌ ‌పిచ్చి పట్టింది వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే  లేదు ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలో…

బిజెపిని ముంచనున్న ధరలస్థిరీకరణ ద్రవ్యోల్బణం

బీజేపీకి వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవ నున్నా యని విశ్లే షకులు అబి •ప్రాయప డుతు న్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓవైపు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటే. మరోవైపు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోధరల పెంపుదలతో   పాటు ఇంధన ధరల…