Category Uncategorized

హరీష్ రావుకు కుల సంఘాల మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: నంగునూరు మండలంలోని జేపితండా గ్రామస్తులంతా ,తిమ్మాయిపల్లి, భాషాగూడేం గ్రామంలో రెడ్డి, ముదిరాజ్, యాదవ, నాయిబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, ఎస్సీ కుల సంఘాల ఆధ్వర్యంలో  మంత్రి హరీష్ రావుకు మద్దతు తెలుపుతూ గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి,…

గుర్తింపు పొందిన పార్టీల నేతలతో కలెక్టర్ సమావేశం

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల సమీకృత జిల్లాకార్యలయా సముదాయంలోనికాన్ఫరెన్స్ హల్ లో గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో గల దుబ్బాక నియోజకవర్గంలో 3,  గజ్వేల్ నియోజకవర్గంలో…

మాదిగల యుద్ధభేరి సభను జయప్రదం చేయండి 

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ రాజకీయ పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి 25శాతం సీట్లు కేటాయించాలని టిఎస్ ఎంఆర్పిఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు కట్కూరి పర్శరాములు కోరారు. నవంబర్ 5న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో జరుగబోయే మాదిగల యుద్ధభేరి సభ కరపత్రాన్ని చిన్నకోడూరు మండల…

కట్ట మైసమ్మ అమ్మ వారికి సబితారెడ్డి ప్రత్యేక పూజలు ఎన్నికల ప్రచార రథాల ప్రారంభం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 2: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కట్ట మైసమ్మ అమ్మవారిని మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకొని, అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రచార రథాలను ప్రారంభించారు. గురువారం ఉదయం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కట్ట మైసమ్మ అమ్మ వారిని దర్శించుకొని,…

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 2: విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసారు. గురువారం ఉదయం లెనిన్ నగర్ కట్ట మైసమ్మ ఆలయం ముందు బిఅర్ఎస్ పార్టీ  ప్రచార రథాలను సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించి, తిరిగి వెళ్తుండగా బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద మంత్రి కాన్వాయ్…

బిజెపి నాయకులకు బైండోవర్ నోటీసులు ఇవ్వడం సరికాదు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: బిజెపి నాయకులకు,కార్యకర్తలకు పోలీసులు బైండోవర్ పేరిట నోటీసులు ఇవ్వడం సరికాదని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు.పార్టీ శ్రేణులకు బైండోవర్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో…

వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 2: వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో బంగారు పథకం సాధించిన రంగారెడ్డి జిల్లా,కందుకూరు మండలం,బాచుపల్లి గ్రామానికి చెందిన మహేందర్ బంగారు పథకాన్ని సొంతం చేసుకుని ఔరా అనిపించాడు.దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 26 తేది నుండి 31 తేది వరకు జరిగిన వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్…

క్రీడల్లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 2: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని విద్యార్థులు క్రీడా పోటీలలో తమ ప్రతిభ చాటి అసాధారణ విజయాలను సాధించారు. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లోని బీఏ సెక్షాలజీ విద్యార్థిని అనఘా పాయ్ ప్రతిష్ఠాత్మక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ – 2023 మహిళల డబుల్స్ విభాగంలో మూడవ స్థానాన్ని…

నేటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: శాసనసభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం నేటి నుండి ప్రారంభం కానుందని తాండూరు ఆర్డీవో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు గురువారం మీడియాతో తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు  నేటి నుంచి ఈనెల 10వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ…