Category Uncategorized

పేదంటి వారి సొంతిటి కళను నెరవేర్చని మంచి రెడ్డి కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 2 :పేదంటి సొంతిటి వారి కళను నెరవేర్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మనకు అవసరమా అని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపల్ చైర్పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ ఆరోపించారు.గురువారం ప్రజాతంత్రతో  మాట్లాడుతూ,2018లో కొంగర కలాన్ లో ఇల్లు లేని వారికి డబల్ బెడ్ రూమ్లు కట్టి ఇస్తున్నామని…

అంగరంగ వైభవంగా విగ్రహాల తరలింపు

  సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: సిద్దిపేటలోని చర్విత మెడోస్ లో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వర స్వామి దేవాలయం భక్తుల పాలిట కల్పతరువుగా మారనుందని దత్తక్షేత్రం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కుప్పా శ్రీపాద శర్మ అన్నారు.  నంగునూరు మండలం క్షేత్ర రాంపూర్ లోని శ్రీపాద శ్రీవల్లభ దత్తక్షేత్రం నుండి  స్పటిక లింగం,  దత్తాత్రేయ స్వామి  విగ్రహాలు దత్త…

హరీష్ రావుకు కుల సంఘాల మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: నంగునూరు మండలంలోని జేపితండా గ్రామస్తులంతా ,తిమ్మాయిపల్లి, భాషాగూడేం గ్రామంలో రెడ్డి, ముదిరాజ్, యాదవ, నాయిబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, ఎస్సీ కుల సంఘాల ఆధ్వర్యంలో  మంత్రి హరీష్ రావుకు మద్దతు తెలుపుతూ గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి,…

గుర్తింపు పొందిన పార్టీల నేతలతో కలెక్టర్ సమావేశం

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల సమీకృత జిల్లాకార్యలయా సముదాయంలోనికాన్ఫరెన్స్ హల్ లో గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో గల దుబ్బాక నియోజకవర్గంలో 3,  గజ్వేల్ నియోజకవర్గంలో…

మాదిగల యుద్ధభేరి సభను జయప్రదం చేయండి 

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ రాజకీయ పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి 25శాతం సీట్లు కేటాయించాలని టిఎస్ ఎంఆర్పిఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు కట్కూరి పర్శరాములు కోరారు. నవంబర్ 5న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో జరుగబోయే మాదిగల యుద్ధభేరి సభ కరపత్రాన్ని చిన్నకోడూరు మండల…

కట్ట మైసమ్మ అమ్మ వారికి సబితారెడ్డి ప్రత్యేక పూజలు ఎన్నికల ప్రచార రథాల ప్రారంభం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 2: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కట్ట మైసమ్మ అమ్మవారిని మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకొని, అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రచార రథాలను ప్రారంభించారు. గురువారం ఉదయం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కట్ట మైసమ్మ అమ్మ వారిని దర్శించుకొని,…

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 2: విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసారు. గురువారం ఉదయం లెనిన్ నగర్ కట్ట మైసమ్మ ఆలయం ముందు బిఅర్ఎస్ పార్టీ  ప్రచార రథాలను సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించి, తిరిగి వెళ్తుండగా బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద మంత్రి కాన్వాయ్…

బిజెపి నాయకులకు బైండోవర్ నోటీసులు ఇవ్వడం సరికాదు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: బిజెపి నాయకులకు,కార్యకర్తలకు పోలీసులు బైండోవర్ పేరిట నోటీసులు ఇవ్వడం సరికాదని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు.పార్టీ శ్రేణులకు బైండోవర్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో…

వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 2: వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో బంగారు పథకం సాధించిన రంగారెడ్డి జిల్లా,కందుకూరు మండలం,బాచుపల్లి గ్రామానికి చెందిన మహేందర్ బంగారు పథకాన్ని సొంతం చేసుకుని ఔరా అనిపించాడు.దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 26 తేది నుండి 31 తేది వరకు జరిగిన వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్…