Category Uncategorized

అందరికీ ఇచ్చారు అవకాశం ఆచారి కి ఇవ్వండి ఒక్క అవకాశం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 2 : ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి ఏడేసిన గొంగళి ఆడే అన్నట్టుగా ఉందని అందరికీ ఇచ్చారు అవకాశం ఆచారికి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ బిజెపి అభ్యర్థి ఆచారి ప్రచారాన్ని మ మ్మరం చేశారు.  కడ్తాల్ మండలం, పల్లేచేలుకతండా లో వివిధ పార్టీలకు చెందిన 150…

తెలంగాణ ఉద్యమకారులను మరిచిన బిఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ జాక్ నాయకుడు సిందం శ్రీకాంత్

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 2:  తెలంగాణ సాధనలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఉద్యమాలు చేసిన తెలంగాణ ఉద్యమకారులను బి ఆర్ ఎస్ పార్టీ మరిచిపోయిందని అడ్వకేట్ జాక్ నాయకుడు సిందం శ్రీకాంత్ అన్నారు.  శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని హైదర్ నగర్ డివిజన్ హైదర్ నగర్ గ్రామం అభివృద్ధికి నోచుకోలేక ఆమడ దూరంలో ఉందని ఆయన…

సబితా ఇంద్రారెడ్డిపై పారిజాత అసత్య ఆరోపణలు చేయడం సరికాదు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 2: మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డికి సరికాదని బిఏంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాం రెడ్డి హితవు పలికారు. గురువారం బడంగ్ పేట్ పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రామిడి రాం రెడ్డి బిఅర్ఎస్ నాయకులతో…

కాంగ్రెస్ పార్టీ తొనే పేదల జీవితాల్లో వెలుగులు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: కాంగ్రెస్ పార్టీతోనే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మండలం ఖాంజాపూర్ కు చెందిన పలువురు టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిసిసిబి చైర్మన్ బియ్యని…

బీజేపీ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదు వడ్డెపల్లి రాజేశ్వరరావు

ప్రజాతంత్ర, నవంబర్ 02 : జనసేన పొత్తు అంశం బీజేపీలో కలకలం రేపుతోంది. పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు చెబుతున్నారు. కూకట్‌పల్లి సీటు జనసేనకు కేటాయించవద్దని బీజేపీ కార్యకర్తలు ఆందోళన దిగారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కూకట్‌పల్లి కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా…

సబితమ్మ మద్దతుగా పలువురు బి. ఆర్ ఎస్ లో చెరిక

మహేశ్వరం అర్బన్ , ప్రజాతంత్ర, నవంబర్ 02: తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తునాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.సోమవారం మహేశ్వరం నియోజకవర్గానికి గంగపుత్ర సంఘం నాయకులు మంత్రి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా  మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి బి…

బీఅర్ఎస్ తోనే ప్రజలకు సుపరిపాలన

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: రాష్ర్టంలో బీఆర్ఎ తోనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. పట్టణం లోని 1, 24 వర్డులో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకుంటున్నట్లు…

బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న చేరికల పర్వం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి గురువారం బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో 20వ వార్డు కు చెందిన సుమారు 30 మంది యువకులు టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు…

చేసిన అభివృద్ధి పనులే తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయి ప్రభుత్వ విప్  ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్2: శేరిలింగంపల్లి నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి నియోజక వర్గం మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీవాసులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…