Category Uncategorized

కౌంట్‌ ‌డౌన్‌ 28 నేటి నుంచి నామినేషన్‌ల స్వీకరణ

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకునేటి నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం కానుంది.10 న నామినేషన్‌ ‌దాఖలుకు ఆఖరు తేదీ ..ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మరో వైపు రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ, సీపీఎంల మధ్య పొత్తు కుదరలేదని ..సీపీఎం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని…

కాంగ్రెస్ వస్తే.. దళారుల దే  అధికారం

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 02: తెలంగాణ‌లో పొర‌పాటున‌ కాంగ్రెస్ గెలిస్తే.. మ‌ళ్లా  దళారులు  పుట్టుకొస్త‌రు.. కైలాసం ఆట‌లో పెద్ద‌పాము మింగిన‌ట్టు అవుతుంద‌ని తమ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు తూచా తప్పకుండా ప్రజలు గుర్తుంచుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ నియోజ‌క‌వ‌ర్గంలో చింతోనపు తండా, అవాజ్మియా…

కలిసికట్టుగా పనిచేసి జైపాల్ యాదవ్ ను గెలిపించుకుందాం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 2 : కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు బలపరిచిన అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ ని గెలిపించుకోవాలని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి…

కాంగ్రెస్ పార్టీలో చేరిన అల్లవాడ జాలెగూడెం బీఆర్ఎస్ నాయకులు

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 02: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ అన్నారు. మండల పరిధిలోని అల్లవాడ  జాలేగూడెం గ్రామం నుంచి మాజీ సర్పంచ్ అత్తెల్లి కృష్ణారెడ్డి, యాలాల్ మహేశ్వర్ రెడ్డి,బోనగిరి బాల లింగయ్య ఆధ్వర్యంలో దాదాపు 60 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ…

ఆమనగల్లు లో బిజెపి అభ్యర్థి ఆచారికి మద్దతుగా ప్రచారం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 2 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి కి మద్దతుగా మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించార జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఉద్యమాల ముద్దుబిడ్డ ఆచారిని ఆశీర్వదించాలని కోరారు.  ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. 40 ఏళ్లుగా బీజేపీ…

నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లపై కలెక్టర్ సూచనలు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 02: సాధారణ ఎన్నికలో భాగంగా నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ భారతి హోలికేరి సూచించారు. గురువారం మహేశ్వరం తహసీల్దార్కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సందర్శించి మాట్లాడారు. నవంబరు 3 నుంచి నామినేషన్ల స్వీకరణకు సంబంధించి రిటర్నింగ్ అధికారి సూరజకుమార్, సీఐ మునికిసూచనలు చేశారు. కార్యాలయంలో…

కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మైనారిటీలు మద్దతు ఇవ్వాలి

తాండూరు, ప్రజాతంత్ర నవంబర్ 2 : కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం మైనార్టీల మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మైనారిటీలను కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి డాక్టర్ సంపత్ కుమార్ తో కలిసి పట్టణంలోని పోలవరం మైనార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి వారితో…

అందరికీ ఇచ్చారు అవకాశం ఆచారి కి ఇవ్వండి ఒక్క అవకాశం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 2 : ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి ఏడేసిన గొంగళి ఆడే అన్నట్టుగా ఉందని అందరికీ ఇచ్చారు అవకాశం ఆచారికి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ బిజెపి అభ్యర్థి ఆచారి ప్రచారాన్ని మ మ్మరం చేశారు.  కడ్తాల్ మండలం, పల్లేచేలుకతండా లో వివిధ పార్టీలకు చెందిన 150…

తెలంగాణ ఉద్యమకారులను మరిచిన బిఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ జాక్ నాయకుడు సిందం శ్రీకాంత్

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 2:  తెలంగాణ సాధనలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఉద్యమాలు చేసిన తెలంగాణ ఉద్యమకారులను బి ఆర్ ఎస్ పార్టీ మరిచిపోయిందని అడ్వకేట్ జాక్ నాయకుడు సిందం శ్రీకాంత్ అన్నారు.  శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని హైదర్ నగర్ డివిజన్ హైదర్ నగర్ గ్రామం అభివృద్ధికి నోచుకోలేక ఆమడ దూరంలో ఉందని ఆయన…