Category Uncategorized

విద్యార్థులు క్రీడలతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలి

కూకట్ పల్లి ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : విద్యార్థులు చదువుతో పాటు సామాజిక, సాంస్కృతిక, క్రీడలతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకుని ఆల్‌ రౌండర్లుగా ఎదగాలని డీజీఎం వేణు గోపాల్ రెడ్డి సూచించారు. బుధవారం కూకట్ పల్లిలోని నారాయణ విద్యాసంస్థలు నిర్వహించిన క్రీడా పోటీలలో స్థానిక 8 నారాయణ పాఠశాలల (ఈకేపీ, ఎండీ గకాస్,…

అక్రమ కట్టడాలు ఎందుకు అరికట్టలేకపోతున్నారు సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ కట్టడాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారని సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు వినతి పత్రం ద్వారా ప్రశ్నిస్తూ మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు అందజేశారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రెవెన్యూ పరిధిలో కబ్జాదారులు బాహాటంగా విచ్చలవిడిగా వందల ఎకరాల ప్రభుత్వ భూమిని…

కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 : కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి కి మద్దతుగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించిన విజయోతవ ర్యాలీ బుధవారం కడ్తాల, మైసిగండి కర్కల్ పహాడ్, విటాయిపల్లి, ఆమనగల్లు, పెద్దాపూర్, వెల్దండ, మీదుగా కల్వకుర్తికి చేరుకుంది.. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు…

రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చెదొద్దు

అన్ని వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం సౌకర్యం కల్పించడం పట్ల ఆటో డ్రైవర్లు ఆందోళనలు చెందవలసిన అవనరం లేదని, ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

క్రైస్తవ సత్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

మేడ్చల్ ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు- 2023 కార్యక్రమాలలో భాగంగా ఎంపిక చేయబడిన అర్హులైన అభ్యర్థులను, సంస్థలను గౌరవించి సత్కరించుటకు నిర్ణయించింది. ఇందుకుగాను అర్హులైన క్రైస్తవ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. సామాజిక సేవ రంగం, వైద్య సేవలు, విద్యా బోధన, సాహిత్యం, కలలు, క్రీడా రంగాలలో విశేషమైన…

టీమ్స్ హాస్పిటల్స్ పనులను పర్యవేక్షించిన  ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపూరి డివిజన్ నందు నూతనంగా నిర్మిస్తున్న టీమ్స్ హాస్పిటల్స్ పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ దాదాపు 26 అంతస్థులతో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. హాస్పిటల్ స్థల పరిసరాల్లో…

అయ్యప్ప శరణు ఘోషలతో మారుమోగిన హరిహరపుత్ర పడిపూజ

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 13 : అయ్యప్ప నామస్మరణ,శరణు ఘోషలతో కొత్తగూడ చౌరస్తా వద్ద హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ అభిషేకం మారు మోగింది.కొత్తగూడ చౌరస్తాలోని కొత్తగూడ గ్రామ సన్నిధానానికి చెందిన బుక్క సురేందర్ రెడ్డి గురుస్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కందుకూరు మండలంలోని పలు గ్రామాల అయ్యప్ప గురు స్వాములు మాల ధరించిన…

శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ప్రజలకు జవాబిదారిగా పని చేయండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 13: గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్ చెరు  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో అభివృద్ధి పనులపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.…

అమీన్ పూర్ లో ఘనంగా కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 13: పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి కాటా శ్రీనివాస్ గౌడ్  45 వ జన్మదిన వేడుకలను అమీన్ పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి…