Category Uncategorized

వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

కూకట్ పల్లి ప్రజాతంత్ర డిసెంబర్ 20: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్టేషన్ ఎస్సై శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం మొండూరి శ్రీనివాస్ రావు అనే వ్యక్తి సోమవారం రాత్రి విధులు నిర్వహించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనం (ఏపీ28బీవై 6289)పై…

సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం

పటాన్ చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల పరిషత్ సమావేశం   గ్రామాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చిన ఆయా గ్రామాల సర్పంచులు సమస్యలు పరిష్కరిస్తామని అధికారుల హామీ గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలి -ప్రజల సమస్యలు పరిష్కరించాలి పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 20: పటాన్ చెరు మండల పరిషత్…

కక్ష సాధింపు చర్యలను మానుకుని తాండూరు అభివృద్ధికి కృషి చేయాలి

కక్షపూరితంగా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు. ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచిన నమ్మక ద్రోహులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: కక్ష సాధింపు చర్యలను మానుకొని తాండూరు అభివృద్ధికి కృషి చేయాలని కక్షపూరితంగా వ్యవహరించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని…

141 ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 :  కేంద్ర ప్రభుత్వ ఘోరమైన వైఫల్యాలను ప్రశ్నిస్తే రెండు రోజుల్లో 141 ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడమే అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిద్ది సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై…

నిబంధనలను అతిక్రమించి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనవద్దు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: నూతన సంవత్సర వేడుకలకు సంబందించి పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. డి‌జే మరియు సౌండ్ బాక్స్ లకు, పెద్ద పెద్ద శబ్దాలకు  ఎలాంటి అనుమతులు లేవు అని పేర్కొన్నారు.…

2024 జనవరి 1నాటికి 18 సం లు నిండే యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటర్గా నమోదు చేసుకోవాలని బి ఎల్ ఓ ల శిక్షణ కార్యక్రమంలో అధికారులు సూచించారు. బుధవారం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్న బిఎల్వోల శిక్షణ కార్యక్రమంలో భాగంగా  మంగళవారం బుధవారం తాండూరు మండల బూత్ లెవల్…

ప్రత్యేక తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి పదేళ్లు గడిచిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాల ఫిల్మ్ ఇండస్ట్రీని నుంచి తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీగా వేరు చేసి ప్రత్యేక టెలివుడ్ ఇండస్ట్రీగా ఏర్పాటు చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇంచార్జి ఆర్.కే.దిలీప్ కుమార్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఈ…

కాలనీలు ముంచెత్తకుండా ముందు జాగ్రత్తగా టన్నలింగ్ వ్యవస్థ ఎర్పాటు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: దృష్టిలో పెట్టుకొని నీటిమట్టాన్ని నియంత్రించేందుకు  మూడు గేట్లు పెట్టడం జరిగిందని, ఒకవేళ భారీ వర్షాలు పడి చెరువులో నీరు బయటకు వచ్చి కాలనీలు ముంచెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలుగా టన్నలింగ్ వ్యవస్థ ఎర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్…

స్వీయ అనుభవం అవశ్యం ప్రొఫెసర్ ప్రకాష్

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 20: ప్రయోగశాలలో ఎలుకలు, కుందేళ్లు వంటి చిన్న జంతువుల నిర్వహణ, వాటితో వ్యవహరించే తీరుపై ఫార్మసీ విద్యార్థులకు స్వీయ అనుభవం అత్యంత అవశ్యకమని  హైదరబాద్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ డీన్ డాక్టర్ ప్రకాష్, బాబు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఆధ్వర్యంలో బయోమెడికల్ పరిశోధనలో ఉపయోగించే చిన్న జంతువులను…