కొరోనా కొత్త వెరియంట్ విస్తరించకుండా జాగ్రత్తలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : రాష్ట్రంలో కొరోనా కొత్త వెరియంట్ జీఎన్-1 మహమ్మారి కట్టడిపై తీసుకుంటున్న మందస్తు చర్యలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి రాజనర్సింహ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడిరచారు. బుధవారం కేంద్ర మంత్రి మంసుఖ్ మండవీయ అధ్యక్షతన అన్ని…






