Category Uncategorized

కొరోనా కొత్త వెరియంట్‌ విస్తరించకుండా జాగ్రత్తలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : రాష్ట్రంలో కొరోనా కొత్త వెరియంట్‌ జీఎన్‌-1 మహమ్మారి కట్టడిపై తీసుకుంటున్న మందస్తు చర్యలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి రాజనర్సింహ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడిరచారు. బుధవారం కేంద్ర మంత్రి మంసుఖ్‌ మండవీయ అధ్యక్షతన అన్ని…

ఇంధన పొదుపులో మహేశ్వరం ఆర్టీసీ డిపోకు బంగారు పతకం

మహేశ్వరం అర్బన్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : ఇందన పొదుపులో 2022-23 సంవత్సరానికి మహేశ్వరం అర్జీసీ డిపోకు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి దక్కింది.ఈసందర్భంగా బుధవారం నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్ లో ఇంధన పొదుపు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మహేశ్వరం ఆర్టీసీ డిపోకు రాష్ట్ర స్థాయి మొదటి బహుమతిలో భాగంగా బంగారు పతకాన్ని ఇండియన్…

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ కు అభినందనలు వెల్లువ

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : కాంగ్రెస్ పార్టీ కుకట్ పల్లి ఇన్చార్జిగా బండి రమేష్ నియమితులైన సందర్భంగా అభినందనలు  వెల్లువత్తాయి.  బుధవారం కూకట్పల్లి నియోజకవర్గం చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మియాపూర్ లోని తన పార్టీ కార్యాలయంలో బండి రమేష్ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బండి…

గ్యాస్ కేవైసీకి గడువు ఉంది

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర డిసెంబర్ 20: వంట గ్యాస్ కోసం కేవైసీకి వివరాలు సమర్పించేందుకు వినియోగదారులు అనవసరంగా కంగారు పడవద్దని గడువులోగా సమర్పించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన తుక్కుగూడ వురపాలక కేంద్రంలో జాతీయ రహదారిపై ఉన్న వినియోగదారుల సేవా కేంద్రాన్ని తనిఖీ…

దళారి చిత్ర దర్శకుడు గోపాల్ రెడ్డికి ప్రశంసల వెల్లువ

కూకట్ పల్లి ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : పివిఆర్ మాల్ ఎర్రమంజిల్ సినిమా హాల్లో దళారి చిత్రం చూసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ దళారి చిత్ర దర్శకుడు కచిడి గోపాల్ రెడ్డిని ప్రశంసల వెల్లువలో ముంచెత్తాడు. విజయవంతమైన దళారి చిత్రంలో తనకు ఒక క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించినందుకు…

ప‌బ్లిక్ ఇష్యూ ద్వారా స‌మీరా ఆగ్రో లిమిటెడ్ నిధుల సేకరణ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : తెలంగాణకు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సమీరా ఆగ్రో అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ తన ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.62.64 కోట్లు సమీకరించాలని యోచిస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వారి ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫాంలో పబ్లిక్ ఇష్యూను…

ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 20:  మొయినాబాద్ మండల కేంద్రంలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జాజాల రుద్రకుమార్ యాదవ్ హాజరై మాట్లాడుతూ ఆటో కార్మికులకు నెలకు 15వేల జీవన భృతి ఇవ్వాలని ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు…

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ  శ్రీనివాస్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 20 : తలకొండపల్ల మండలం  దేవకి గార్డెన్ లో వెల్జాల్ గ్రామానికి చెందిన  పూజిత  వివాహానికి తలకొండపల్లి మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు సి ఎల్ శ్రీనివాస్ యాదవ్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు  నరేందర్ గౌడ్, వెంకట్ రెడ్డి,…

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల బతుకులు ఆగం చేసింది  

ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 20: షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామ భూ బాధితులు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీం భరత్ కలిసి తమ యొక్క భూములను లాక్కొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడా కంపెనీలకు కట్టబెట్టి అధికారులు రైతుల బతుకులను ఆగం చేసినారని భూ బాధితులు తమ గోడును భీమ్ భరత్ కు తెలిపారు. భూబాధితులకు…