Category Uncategorized

విద్యుత్‌ రంగంలో మూడు అంశాలపై జ్యూడిషియల్‌ ఎంక్వైరీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : విద్యుత్‌ శాఖలో మూడు అంశాలపై జ్యూడిషియల్‌ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాన్ని టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని..ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందంపై ఆనాడే తాము పోరాటం చేస్తే మార్షల్‌తో సభ నుంచి బయటకు పంపారన్నారు. ఛత్తీస్‌గడ్‌ ఒప్పందంపై ఓ అధికారి…

పార్లమెంట్‌ ‌భద్రత ఇక సిఐఎస్‌ఎఫ్‌కు అప్పగింత

ఇటీవలి ఘటనలతో ప్రభుత్వం నిర్ణయం న్యూది•ల్లీ,డిసెంబర్‌21: ‌పార్లమెంట్‌ ‌భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న  క్రమంలో పార్లమెంట్‌ ‌భద్రతా వైఫల్యంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ ఘటనను సీరియస్‌ ‌గా తీసుకున్న ప్రభుత్వం.. పార్లమెంట్‌ ‌భద్రత పర్యవేక్షణను ఢిల్లీ పోలీస్‌ ‌విభాగం.. సెంట్రల్‌ ఇం‌డస్టియ్రల్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్…

తెలంగాణలో పెరిగిన చలితీవ్రత

వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలి •వీలైనంతవరకు ఆరుబయట తిరగరాదు •కొరోనా వ్యాప్తితో వైద్యుల హెచ్చరిక హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 21 :  ‌తెలంగాణ సహా ఇతర ప్రాంతాల్లోనూ చలి విజృంభిస్తోంది. చలి పంజా విసురుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు వీలైనంత మేర సాయంత్రం, ఉదయం ఆరుబ యట తిరగకూడదని వైద్య నిపుణులు సూచి స్తున్నారు.జాగ్రత్తలు…

చివరకు మిగిలేది?

పుట్టుకతోనే ప్రతి క్షణం – మరణిస్తున్నాం! మృత్యువు ప్రతీ క్షణం ఒక్కో క్షణాన్ని మింగేస్తూనే వుంది … దాని తుది  అఘాతమే మరణం! పుట్టుట – పెరుగుట కొంతకాలం ‘స్థితి’ని కలిగి ఉండుట … ఏవేవో సృష్టించుట – క్షీణించుట … చివరకు నశించుట! ఇదంతటికి మూలం… జన్మించుట… ..అనే తొలి ఉద్భవంతో … కర్మానుసారం…

అంతు పట్టదు…!!

అమ్మదో మతం నాన్నదో మతం అటు బైబిల్‌ ఇటు  భగవద్గీత బొట్టుకోసం సావిత్రి యుముడితో కోట్లాడిరదని తెలుగు వుస్తకంలో చదివాను! మరి నాన్నబతికుండగానే అమ్మ బొట్టెందుకు చెరిపేసుకుందో ! ఎన్ని సాంఘిక శాస్త్రాలు చదివినా అంతుబట్టదు……!! -శోభరమేష్‌ 8978656327

పంజాలు కురిపించిన మల్లయోధ

యుగాలు మారినా తరాలు మారినా భారత దేశంలో స్త్రీల తల రాతలు మారలేదు. నాటి వేదకాలం నుండి నేటి సాంకేతిక యుగం వరకు జరిగిన పరిణామ క్రమంలో మహిళల జీవితాలలో జీవన శైలిలో అనేక మార్పులు వచ్చిన ప్పటికీ సాంఫీుక రాజకీయ ఆర్థిక విద్య వైద్య, ఉద్యోగ క్రీడా రంగాలలో మహిళలు తమదైన విధానాలతో విధులు…

epaper.velthuru.comఅనామక వేదనకు అక్షరాకృతి…

కవిత్వం మనకు మనం వెతుక్కునే జ్ఞానదిశ/కవిత్వం మనకు మనం చేసుకునే విచికిత్స అని ప్రఖ్యాత కవి డాక్టర్‌ బెల్లి యాదయ్య చెప్పినట్టుగా ఎన్నో జీవన సంఘటనల నుండి సందర్భోచిత కోణాలు నిరంతర, నిత్యనూతన కవి దండమూడి శ్రీచరణ్‌ కవిత్వంలో కోకొల్లలుగా కన్పిస్తాయి. మధూళి  పేరిట ఆయన కవితా సంపుటి వెలువడిరది. నిశీధిలో నిశ్శబ్దం విషాదాన్ని పలికిస్తుంటే…

జీవన సంపద

నాలో నీవు నీలో నేను ఉండేదెపుడు జీవననాణ్యంగా మారినపుడు… నా రూపు నీ రూపు రూపు దిద్దు కునేదెపుడు పాపాయి నవ్వి నపుడు… జీవన సారం బంధాల పూలహారం తరతరాల వరం కాపాడు కోవాలి బంగారు ఆభరణం -రేడియమ్‌ 9291527757

ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందే

*అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సాగు నీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. 1956 నుంచి 2014…