అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం

తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ప్రజలకు జవాబుదారీతనం గా ఉండటం మన అందరి బాధ్యత. –అవినీతికీ తావులేకుండా పని చేయాలి. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీ పథకాలను…








